ఇబ్రహీంపట్నం రూరల్, ఆగష్టు 7 : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో మంది పేద ప్రజలకు వరంగా మారిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ గ్రామానికి చెందిన డేరంగ
ఇటీవల కురిసిన వర్షాలతో రంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండి జలకళతో ఉట్టిపడుతున్నాయి. మిషన్కాకతీయ పనుల వల్ల ప్రభుత్వ ఆశయం నెరవేరింది. కాల్వలను మరమ్మతు చేయడం వల్ల వరదనీరు వృథా కాకు�
చేవెళ్ల రూరల్, ఆగస్టు 5 : క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధన్యమిస్తున్నది. ప్రతి గ్రామంలో ఎకరం స్థలం కేటాయించి క్రీడా మైదానాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెల
రంగారెడ్డి జిల్లాలో రియల్ వ్యాపారం జోరందుకున్నది. జిల్లా పారిశ్రామికాభివృద్ధి దిశగా పరుగులు పెడుతుండడంతో చాలామంది ఇక్కడ వ్యవసాయేతర భూముల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
మహేశ్వరం, ఆగస్టు 4: కుల వృత్తులకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీ రావిరాలకు చెందిన ఎరుకల సంఘం వారికి పందుల పెంపకానికి స్థలం కే�
ఇబ్రహీంపట్నం, ఆగష్టు 4 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిసన్రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని గౌర�
ఆర్కేపురం, ఆగస్టు 2 : గ్రీన్హిల్స్ కాలనీ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహాయసహాకారాలు అందిస్తానని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆర్కేపురం డివిజన్ గ్రీన్హిల్స్ కాలనీ
రంగారెడ్డి : తెలంగాణ విద్యార్థి ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా రాణించేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. విద్యార్థులు బాగా చదివి తమ భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డ�
షాద్నగర్, ఆగస్టు1 : గ్రామాల మధ్య రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చర్యలు తీసుకుంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా �
కడ్తాల ఆగస్టు1 : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని శాసనమండలి సభ్యుడు కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలం చరికొండ గ�
యాచారం, జూలై31: పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాలలో సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని గడ్డమల్లాయగూడ గ్రామంలో పెద్దమ�
Vikarabad | వికారాబాద్ (Vikarabad) జిల్లాలోని శివారెడ్డిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున శివారెడ్డిపేట సమీపంలో బైకును కారు ఢీకొట్టింది..
రంగారెడ్డి జిల్లాలో అంతరించిపోయిన అడవుల సంరక్షణలో భాగంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా అధిక సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమానికి అటవీ అధికారులు సిద్ధమయ్యారు. నగరం చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డిజిల్
జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అత్యధికంగా ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారంలో 9.7 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది