కడ్తాల్, జూలై 27 : నిరుపేదల ఆరోగ్యానికి టీఆర్ఎస్ సర్కార్ భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని చరికొండ గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్�
రంగారెడ్డి : జిల్లాలోని చేవెళ్ల మండలంలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. 12 గంటలుగా వర్షం పడుతూనే ఉంది. దీంతో మండల పరిధిలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లపై వరద ఉ
పారిశ్రామికంగా రంగారెడ్డి జిల్లా రోజురోజుకు అభివృద్ధి చెందుతున్నది. ఇప్పటికే ఫార్మాసిటీ, అమెజాన్, టీసీఎస్ వంటి పలు దిగ్గజ కంపెనీలు ఏర్పాటయ్యాయి. తాజాగా మంచాల మండలంలోని తాళ్లపల్లిగూడలో ఫుడ్ప్రాసెస�
మహేశ్వరం, జూలై 25 : డివైడర్ను ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మహేశ్వరం పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం గ్రామానికి చెందిన ఏలె నర్సిం�
హైదరాబాద్ : ప్రముఖ పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ (74) తుదిశ్వాస విడిచారు. గతకొంతకాలంగా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. బెంగళూరులోని ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుండగా.. రెండు రోజుల కిందట �
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో మహబూబ్నగర్లోని చెరువులన్నీ నింపి, ప్రతి ఇంచు భూమిని సస్యశ్యామలం చేస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం హన్వాడ మండలంలో సుడిగాలి
రంగారెడ్డి : పార్టీ కోసం పని చేసే వారిని టీఆర్ఎస్ పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండలం కమ్మెట గ్రామానికి చెందిన బ్యాగారి దశరథ ప్రమాదశాత్తు ఇటీవల మరణ
బడంగ్పేట,జూలై20 : గ్రంథాలయంలో పాఠకులకు,విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలో ఉన్న జిల్లా గ్రంథ�
రంగారెడ్డి : చక్కటి ఉద్యోగం, మంచి జీవితం, భార్యాపిల్లలు..అంతా సవ్యంగా సాగిపోతున్న తరుణంలో కుటుంబంలో చిన్నపాటి గొడవతో కానరాని లోకాలకు వెళ్లాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. వివరాల్లోకి వెళ్తే..రంగారెడ్డి జిల్లా జల్�
రంగారెడ్డి : ఒక యజ్ఞంలా సీఎం కేసీఆర్ మన ఊరు- మన బడి, మన బస్తీ-మన బడికి శ్రీకారం చుట్టారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కొత్తూర్ మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్, కొత్తూరు ప్రభుత్వ పాఠశాల�
బడంగ్పేట, జూలై18 : సీఎం కేసీఆర్ క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లాపూర్ కు చెందిన ముగ్గురు వి�
జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. వర్షాల కారణంగా జిల్లాలో ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు