59 జీవో కింద వచ్చిన దరఖాస్తుల వెరిఫికేషన్కు అధికారుల చర్యలు రెండు, మూడు రోజుల్లో విధివిధానాల ఖరారు ప్రత్యేక బృందాల ఏర్పాటుకు నిర్ణయం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 13,230 దరఖాస్తులు ఇప్పటికే జీవో 58 దరఖాస్తుల �
రంగారెడ్డి : ఈ నెల 25వ తేదీన ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. శస్త్ర చికిత్సలు నిర్వహించిన 27 మందిలో ముగ్గురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రయివేటు ఆస్�
ఆస్వాదించే హృదయం ఉండాలే గానీ.. ప్రకృతిలోని ప్రతీ దృశ్యం అద్భుతమే.. మేఘాలను చూసి పురి విప్పి నాట్యం చేసే నెమలి..అందంగా కట్టుకున్న గూళ్లపై హొయలు పోతున్న పక్షులు.. సీతాకోకలు..మంచు బిందువుల్లో తడిసిన పూల రెక్కల
రంగారెడ్డి : యాచారం మండలం కుర్మిద్దలో ఓ కొండచిలువ కలకలం సృష్టించింది. పొలంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభం ద్వారా కొండచిలువ తీగల పైకెక్కింది. తీగలను పెనవేసుకున్న కొండ చిలువను చూసి రైతులు ఆశ్చర్యాని�
మనకు పంటల తెలంగాణ కావాల్నా..? మంటల తెలంగాణ కావాల్నా? తేల్చుకోవాలని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని కొంగరకలాన్లో నిర్మించిన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టర
సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన ఫ్రీడమ్ కప్లో గెలుపొందిన విజేతలకు మంత్రి సబితాఇంద్రారెడ్డి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో మండలంలోని అనేక చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. అనేక చెరువులు, కుంటల్లోని పూడికను తొలగించడంతోపాటు పునరుద్ధరించి నీటి ని�
స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పట్టణ, పల్లెల్లో మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఇతర శాఖల అధికారులు, విద్యార్థులతో పాటు వరి నాట్లేసే
వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు మంగళ వారం తాండూరు నియోజకవర్గంలో చేపట్టిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతమైంది. నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్
వికారాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వ హించిన సీఎం కేసీఆర్ సభకు తాండూరు నుంచి వేలాది మంది నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లారు. ఎమ్మెల్యే రోహిత్రెడ్డి కార్యకర్తలతో కలిసి ఆర్టీసీ బస్సులో స�
తుర్కయంజాల్,ఆగస్టు 16 : ప్రజల ఆరోగ్యానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడ ఇందిరమ్మ కాలనీలో న
స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా కళాజాత ప్రదర్శనలు అట్టహాసంగా జరిగాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల కళాకారులు పాడిన దే
రంగారెడ్డిజిల్లాలో 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి సైబరాబాద్ కమిషనర్రేట్ పరిధిలోని గచ్చిబౌలి పరేడ్ గ్రౌండ్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకలను పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ఇప�