హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కరీంనగర్ మినహా అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం
ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో రంగారెడ్డి జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. ఈమేరకు మంగళవారం నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇంటర్మీడియట్ ఫలితాలన�
శంకర్పల్లి జూన్ 27 : రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని చేవెళ్ల ఎమెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల కేంద్రంలో డీసీఎంఎస్ దుకాణాల సము
కందుకూరు, జూన్ 26 : గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని దావుద్గూడ పల్లె నిద్ర కార్యక్రమంలో ఇచ్చిన హమ�
ఇబ్రహీంపట్నం, జూన్ 24 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ కంచుకోటలు బీటలు బారుతున్నాయి. కాంగ్రెస్కు గట్టి పట్టున్న పలు గ్రామల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజ�
వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 108 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా ధాన్యం సేకరణ చేపట్టింది. ఈ మేరకు జిల్లాలో మే నెల మొదటి వారంలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. గ్రేడ్ ‘ఎ’ �
జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా 2022-23 వార్షిక రుణ ప్రణాళిక సిద్ధమైంది. గతేడాది కంటే అధికంగా రూ. 4,321 కోట్ల లక్ష్యంతో రూపుదిద్దుకున్నది. ప్రాధాన్యతారంగాలకు రూ.13,521 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.8,404 కోట్లు కేటాయి
హయత్నగర్, జూన్ 23 : యూటర్న్ తీసుకుంటుండగా స్కూటీని వెనుక నుంచి లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వి�
శంకర్పల్లి జూన్ 20 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారె రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి �
రంగారెడ్డి : జిల్లా పర్యటనలో భాగంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. శంకర్ పల్లి మున్సిపాలిటీలో TUFIDC ఫండ్స్ ద్వారా మంజూరైన రూ.10 కోట్ల �
హనుమకొండ చౌరస్తా: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ టోర్నీలో రంగారెడ్డి జట్టు ఓవరాల్ విజేతగా నిలిచింది. గురువారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ముగిసిన టోర్నీలో విజేతలకు ట్రోఫీలతో పాటు పతకాలు అందజేశారు. ముగ
ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని మండల ప్రత్యేకాధికారి ప్రవీణ్రెడ్డి అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల పరిధిలోని గడ్డమీదితండా, గోవిందాయిపల్లి తండా, మైసిగండి గ్రామాల్లో ఎంపీ
మైనార్టీల సంక్షేమానికి కొనసాగుతున్న కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలయ్యేలా చూడాలని జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాది సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం ఆమె రంగారెడ్డి కలెక్టరేట్�
మాదాపూర్, జూన్ 14 : మాదాపూర్ డివిజన్ ప్రజలకు మెరుగైన వసతులను కల్పించడంలో నిరంతరం ముందుంటానని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యానగర్, సుభాష్�