రంగారెడ్డి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ ,టీడీపీకి చెందిన కార్పొరేటర్లు, సర్పంచ్లు సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రి సబితా ఇంద�
తుర్కయంజాల్ : రైతుల సంక్షేమమే ధ్వేయంగా ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులను చేపడుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కొహెడలో �
పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయి. ఏ పల్లె చూసినా అభివృద్ధిలో ఔరా అనిపించేలా రూపుదిద్దుకున్నాయి. ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న గ్రామాలు నేడు అద్భుతంగా కనిపిస్తున్నాయి.
శంకర్పల్లి మే 26 : నేటి యువత స్వయం ఉపాధితో ఎదగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మహలింగాపురం గ్రామంలో ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కా
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అటవీ అధికారి శ్యామ్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఎఫ్ఆర్వోతో పాటు విరియా నాయక్ అనే వ్య�
హనుమకొండలో బ్రిడ్జిపై నుంచి పడిన కారు రంగారెడ్డి జిల్లాలో వ్యాన్ ఢీకొనడంతో తెగిన ద్విచక్రవాహనదారుడి తల అతివేగం, అజాగ్రత్తలే ప్రమాదాలకు కారణం నమస్తే తెలంగాణ న్యూస్నెట్వర్క్, మే 22: వేర్వేరు రోడ్డు ప్
కొత్తూరు, మే 17: నాలుగేళ్ల చిన్నారిని ఓ ఇటుక లారీ చిదిమేసింది. అభం శుభం తెలియని ఆ బాలిక లారీ వెనుక టైర్ల కింద పడి నుజ్జునుజ్జయింది. పాప తండ్రి ప్రశాంత్రెడ్డి, తల్లి దివ్యారెడ్డికి స్పల్ప గాయాలు అయ్యాయి. ఈ వి
కేశంపేట(మే 16) : బాలికను మోసపూరితంగా వివాహం చేసుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం..రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన మైన
పట్టు పురుగుల పెంపకంతో అధిక లాభాలను ఆర్జించవచ్చని ఉద్యానవన సెరికల్చర్ అధికారులు పేర్కొంటున్నారు. తక్కువ సమయంలోనే పంట చేతికొస్తుందని, ఏడాదిలో నాలుగు నుంచి ఐదు పంటలు తీయవచ్చని వివరిస్తున్నారు.
నల్లమల సిగలో.. ప్రకృతి ఒడిలో.. కొండ కోనలను చీల్చుకుంటూ పరుగులు తీసే కృష్ణమ్మ చెంతన.. ఆచార్య నాగార్జునుడు నడియాడిన సాగర తీరాన సిద్ధమైన అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం బుద్ధవనం బౌద్ధభిక్షువులు, పర్యాటకులకు స్వాగ�
పెద్దఅంబర్పేట, మే 13 : ముందు వెళ్తున్న కంటైనర్ను వెనుక నుంచి బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ వాసం స్వామి వివరాల �
రంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మూడేళ్ల బాలిక (కుట్టి )మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల �
కడ్తాల్, మే 10 : యాసంగిలో పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం కడ్తాల్ మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన �