ఉద్దేశపూర్వకంగా నేను ఎవర్ని ఏమి అనలేదు ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి తాండూరు, ఏప్రిల్ 28: ప్రజల కోసం నిరంతరం పనిచేసే పోలీసులు అంటే తనకు చాలా గౌరవమని ఎమ్మెల్సీ పి.మహేందర్రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట�
గ్రామంలో 90 శాతం రైతులు ఉల్లి వైపే.. రైతులకు వరంగా రైతుబంధు తాండూరు రూరల్, ఏప్రిల్ 28 : ఉల్లి సాగులో మిట్టబాసుపల్లి మేటిగా నిలుస్తున్నది. అయితే రైతుబంధు పథకం ఈ గ్రామ రైతులకు వరంగా మారింది. పంట పెట్టుబడుల కోస�
కనువిందు చేస్తున్న పచ్చని చెట్లు చిట్టడివిని తలపిస్తున్నహరితహారం మొక్కలు ప్రశాంతతకు నిలయంగా పల్లె ప్రకృతివనం వేసవిలో మొక్కలపై ప్రత్యేక దృష్టి నవాబుపేట, ఏప్రిల్ 28 : రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు అమయ్కుమార్, నిఖిల రంగారెడ్డి, ఏప్రిల్ 28, (నమస్తే తెలంగాణ)/పరిగి : ఇంటర్, పదోతరగతి
షాద్నగర్, ఏప్రిల్27 : గుర్తు తెలియని రైలు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్ర�
నేటి టీఆర్ఎస్ ప్లీనరీకి తరలివెళ్లనున్న గులాబీ దళం ఉమ్మడి జిల్లా నుంచి వెళ్లనున్న మంత్రి సబితారెడ్డి, జడ్పీ చైర్పర్సన్లు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఆహ్వానం అందిన పలువురు ప్రజాప్రతినిధులు, �
షాద్నగర్, ఏప్రిల్26 : టీఆర్ఎస్ పాలనలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే షాద్నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్�
షాబాద్, ఏప్రిల్ 26 : దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హన్మనాయక్ తండాలో వీరాంజనేయస్వామి దేవాలయం �
నందిగామ,ఏప్రిల్24 : విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతి వనంలో నూతనంగా ఏర్పాటు చేసిన 12 పడకల కన్�
మొయినాబాద్, ఏప్రిల్24 : ఓ ఫామ్ హౌస్లో భారీగా మద్యం బాటిల్స్ లభించడంతో ఫామ్ హౌస్ నిర్వాహకునిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ డీకే లక్ష్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్ల
రంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో పడి సందీప్ రాజ్ (25) అనే యువకుడు మృతి చెందాడు. నాగోల్లోని మెట్రో స్టేషన్లో పనిచేస్తున్న సందీప్, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్ల�
రంగారెడ్డి : రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధి అత్తాపూర్లోని కార్ల షెడ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. జనప్రియ ఉటోపియా వద్ద ఉన్న కార్ల షెడ్డులో మంటలు చెలరేగుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాప
షాద్నగర్రూరల్,ఏప్రిల్22 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రెండు బైకులు ఢీ కొనడంతో ఒకరు మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామ సమీపంలో చోటుచేసుకుం�
చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 22 : మాజీ హోం మంత్రి స్వర్గీయ ఇంద్రారెడ్డి సేవలు మరువలేనివని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. ఇంద్రారెడ్డి 22వ వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవ�