పెద్దఅంబర్పేట, జూన్ 7 : డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నది. మరో ఇద్దరు క్షతగాత్రులు అయ్యేందుకు కారణమైంది. ఈ ఘటన విజయవాడ జాతీయరహదారిపై అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవ�
Chevella | రంగారెడ్డి, గద్వాల జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల (Chevella) మండలం కందాడ స్టేజ్ వద్ద హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఎదురుగా వస్తున్న వాహన�
రంగారెడ్డి : స్వచ్ఛతకు నిలయాలుగా తెలంగాణ పల్లెలు మారాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని షాబాద్ మండలం సర్దార్ నగర్లో మంత్రి ప్రారంభించి మాట్లాడారు. సీ
నూతన జిల్లా కోర్టులు గురువారం ప్రారంభమయ్యాయి. పరిపాలన సౌలభ్యం కోసం నూతన రెవెన్యూ జిల్లాలు ఏర్పడినప్పటికీ ఇప్పటి వరకు న్యాయసేవలు మాత్రం ఉమ్మడి జిల్లా కోర్టు పరిధిలోనే
పెద్ద అంబర్పేట, జూన్ 1 : విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకు�
హైదరాబాద్ : ఇద్దరు కుమార్తెలతో కలిసి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నది. ఆదిభట్ల పరిధిలోని కుర్మల్గూడ చెరువులో దంపతులు ఇద్దరు కుమార్తెలతో కలిసి చెరువు�
రంగారెడ్డి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ ,టీడీపీకి చెందిన కార్పొరేటర్లు, సర్పంచ్లు సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రి సబితా ఇంద�
తుర్కయంజాల్ : రైతుల సంక్షేమమే ధ్వేయంగా ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులను చేపడుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కొహెడలో �
పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయి. ఏ పల్లె చూసినా అభివృద్ధిలో ఔరా అనిపించేలా రూపుదిద్దుకున్నాయి. ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న గ్రామాలు నేడు అద్భుతంగా కనిపిస్తున్నాయి.
శంకర్పల్లి మే 26 : నేటి యువత స్వయం ఉపాధితో ఎదగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మహలింగాపురం గ్రామంలో ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కా
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అటవీ అధికారి శ్యామ్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఎఫ్ఆర్వోతో పాటు విరియా నాయక్ అనే వ్య�
హనుమకొండలో బ్రిడ్జిపై నుంచి పడిన కారు రంగారెడ్డి జిల్లాలో వ్యాన్ ఢీకొనడంతో తెగిన ద్విచక్రవాహనదారుడి తల అతివేగం, అజాగ్రత్తలే ప్రమాదాలకు కారణం నమస్తే తెలంగాణ న్యూస్నెట్వర్క్, మే 22: వేర్వేరు రోడ్డు ప్
కొత్తూరు, మే 17: నాలుగేళ్ల చిన్నారిని ఓ ఇటుక లారీ చిదిమేసింది. అభం శుభం తెలియని ఆ బాలిక లారీ వెనుక టైర్ల కింద పడి నుజ్జునుజ్జయింది. పాప తండ్రి ప్రశాంత్రెడ్డి, తల్లి దివ్యారెడ్డికి స్పల్ప గాయాలు అయ్యాయి. ఈ వి