కందుకూరు, ఏప్రిల్ 3 : బీజేపీ నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని బేగరకంచె. సార్లరావుల పల్లి గ్రామాలకు చెందిన 100మం�
ఆర్థికాభివృద్ధికి సూచికలుగా గణించే స్థూల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం విడుదలచేసిన 2021 గణాంకాల ప్రకారం జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ)లో ద్�
హయత్నగర్ రూరల్, ఏప్రిల్ 1 : రాష్ట్రంలో దాదాపు పదిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది గంటలు దాటిందంటే అడుగు గడప బయటకు పెట్టే పరిస్థితులు కనిపించడంలేదు. ఇక మధ్యాహ్నం గురించి చెప్పనక్కర్లేదు. ఉదయం 7 గ�
నందిగామ,మార్చి31 : అన్ని వర్గాల ప్రజలను అర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం నర్సప్పగూడ గ్రామంలో రూ.20లక్షల ఎస్డీఎఫ్ �
షాబాద్, మార్చి 25 : చేవెళ్ల నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం చేవెళ్ల ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమావేశ�
Yacharam | రంగారెడ్డి జిల్లాలోని యాచారం (Yacharam) మండలంలో చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. గత కొన్నిరోజులుగా మండలంలో సంచరిస్తూ పశువులు, మేకలపై దాడిచేస్తున్నది. బుధవారం ఉదయం తాడిపత్రిలో మేకపోతుపై దాడిచేసి తినేసిం�
రంగారెడ్డి : మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ పల్లె చిరుత సంచారంతో హడలెత్తిపోతున్నారు. పశువుల మందలపై వరుస దాడులకు పాల్పడుతూ గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోన�
మహేశ్వరం, మార్చి 18 : దేవాలయాల అభివృద్ధికి కృషిచేస్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని దేవునిగుట్ట, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవ
రంగారెడ్డి : జిల్లాలోని యాచారం మండలం తాటిపర్తి గ్రామంలో చిరుత మరోసారి పంజా విసిరింది. తాటిపర్తి గ్రామానికి చెందిన బైకని అంజయ్య అనే రైతు వ్యవసాయ పొలం వద్ద ఉన్న పశువుల పాకపై బుధవారం రాత్రి చిరుత దాడికి పాల�
మంచాల మార్చి 15 : ప్రభుత్వ ఉద్యోగం వస్తుందో లేదేనని మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్టేషన్ పరిధిలోని చిత్తాపూర్ గ్రామంలో మంగళవారం �
షాద్నగర్టౌన్, మార్చి 14 : ప్రభుత్వం సూచించిన విధంగా పట్టుసాగు చేస్తున్న రైతులకు సంపూర్ణ సహకారం అందించి వారి ఎదుగుదలకు తోడ్పాటును అందించాలని షాద్నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ సోమవారం అసెంబ్లీలో ప్
తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నాఫెడ్, షాద్నగర్, చేగూరు పీఏసీ�