పరిగిలో శిక్షణ పొందిన క్రీడాకారులు ఒలింపిక్స్ స్థాయిలో ఆడాలని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్ రంజిత్రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం పరిగిలోని మినీ స్టేడియంలో ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక�
కరోనా విపత్కర పరిస్థితిలో పల్లెలు, తండాల్లో ఆశలు అందించిన వైద్య సేవలు వెలకట్టలేనివి అని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం మాడ్గుల మండల కేంద్రంలో వాసవీ ఫంక్షన్హాలు మాడ్గుల, ఇర్విన్ పీహెచ్సీ �
అన్నివర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 117మంది లబ్ధిదారులకు రూ. 1,17,13,532 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చె
చేవెళ్లటౌన్, ఫిబ్రవరి,21 : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి అన్ని విధులగా కృషి చేస్తానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. చేవెళ్ల వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి కోసం ఎమ్మెల�
రంగారెడ్డి : జిల్లాలోని చేవెళ్ల ప్రధాన రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఇద్దరు పిల్లలు సహా దంపతులు వెళ్తున్న కారును వేగంగా దూసుకొచ్చిన మరో కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ క్రమంలో ఇంకో కా�
మొయినాబాద్, ఫిబ్రవరి18 : ప్రజారంజక పాలన ప్రజలకు అందించడంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని చేవెళ్ల ఎమ్మెలే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని అజీజ్నగర్ గ్రామం సర్పంచ్ సం�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు షురూ అయ్యాయి. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ సంబురాల్లో టీఆర్ఎస్ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మొదటి రోజు మంగళవారం ప్రభుత్వ దవా
రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా జిల్లా రైతాంగానికి పారదర్శకంగా సేవలందుతున్నాయి. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు జిల్లా రెవెన్యూ యంత్రాంగం పరిష్కరిస్తున్నది. దీంతో రైతుల�
వీరగడ్డ మేడారంలో ధైర్య పరాక్రమాలకు మారుపేరైన సమ్మక్క-సారలమ్మను తలుచుకుంటేనే ఒళ్లు పులకరిస్తుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ తల్లుల జాతరలో ప్రతి ఘట్టం ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది. మాఘశుద్ధ పౌర్ణమి రోజు సాయంత
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక డైట్ను అమలు చేస్తున్నదని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కోటాజీ అన్నారు. మంగళవారం మండలంలోని బొట్లవానితండా గిరిజన బాలికల ఆశ్రమ
సంత్ సేవాలాల్ యావత్ జాతికి ఆదర్శ ప్రాయులని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం శ్రీ సంత్సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి సందర్భంగా రంగారెడ్డిజిల్లా మహేశ్వరం మండల పరిధిలోని పడ�
ఆశ కార్యకర్తలకు మరింత పకడ్బందీగా ఆరోగ్యసేవలు అందించాలనే ఉద్దేశంతో వారికి ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు అందజేస్తున్నదని కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన ఆశ కార్యకర్తలకు స్మార్�
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు జిల్లాలో ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా గ