హైదరాబాద్ : జీవో 111 ఎత్తివేయాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి ప్రాంతంలో ఉన్న ప్రజలకు ప్రభుత్వపరంగా ఇచ�
పహాడీషరీఫ్, ఏప్రిల్ 12 : పేదలకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని ఓ గోడౌన్లో నిల్వ చేసిన 84 టన్నుల రేషన్ బియ్యాన్ని ఎస్.ఓ.టీ పోలీసులు సీజ్ చేశారు. ఈ సం ఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధి
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 12 : రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హర్షవర్ధన్ అనే వ్యక్తికి ఇంటినెంబర్ కేటాయించే విషయంలో బిల్కలెక్టర్ నరేష్ పె�
రంగారెడ్డి : జిల్లాలోని మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం రెండోరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించారు. ధ్వజారోహణం �
చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 11 : దాతల సహకారంతో హనుమాన్ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు కుమ్మెర గ్రామ సర్పంచ్ భానుతేజ తెలిపారు. మండల పరిధిలోని కుమ్మెర హనుమాన్ దేవాలయం అభివృద్ధికి ముడిమ్యాల పీఏసీఎస్ చైర�
కొత్తూరు, ఏప్రిల్ 6: రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. అందులో భాగంగా నియోజకర్గంలోని అన్ని ప్రాంతాల్లో రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. మున్సిపల్ చై
కందుకూరు, ఏప్రిల్ 3 : బీజేపీ నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని బేగరకంచె. సార్లరావుల పల్లి గ్రామాలకు చెందిన 100మం�
ఆర్థికాభివృద్ధికి సూచికలుగా గణించే స్థూల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం విడుదలచేసిన 2021 గణాంకాల ప్రకారం జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ)లో ద్�
హయత్నగర్ రూరల్, ఏప్రిల్ 1 : రాష్ట్రంలో దాదాపు పదిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది గంటలు దాటిందంటే అడుగు గడప బయటకు పెట్టే పరిస్థితులు కనిపించడంలేదు. ఇక మధ్యాహ్నం గురించి చెప్పనక్కర్లేదు. ఉదయం 7 గ�
నందిగామ,మార్చి31 : అన్ని వర్గాల ప్రజలను అర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం నర్సప్పగూడ గ్రామంలో రూ.20లక్షల ఎస్డీఎఫ్ �
షాబాద్, మార్చి 25 : చేవెళ్ల నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం చేవెళ్ల ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమావేశ�
Yacharam | రంగారెడ్డి జిల్లాలోని యాచారం (Yacharam) మండలంలో చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. గత కొన్నిరోజులుగా మండలంలో సంచరిస్తూ పశువులు, మేకలపై దాడిచేస్తున్నది. బుధవారం ఉదయం తాడిపత్రిలో మేకపోతుపై దాడిచేసి తినేసిం�
రంగారెడ్డి : మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ పల్లె చిరుత సంచారంతో హడలెత్తిపోతున్నారు. పశువుల మందలపై వరుస దాడులకు పాల్పడుతూ గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోన�
మహేశ్వరం, మార్చి 18 : దేవాలయాల అభివృద్ధికి కృషిచేస్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని దేవునిగుట్ట, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవ