తెలంగాణలో కొలువుల కుంభమేళా కొనసాగనున్నది. తాజాగా ఖాళీల భర్తీకి రాష్ట్ర సర్కార్ గ్రీన్సిగ్నల్ ఇవ్వగా, రంగారెడ్డి జిల్లాలో ఏఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అధికారులు వెల్లడించారు. త్వరలో ప్రభుత్వం నోట
కొందుర్గు, మార్చి 10 : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం జిల్లెడు చౌదరిగూడ మండలంలోని లాల్పహాడ్లో గల ఎస్ఎస్ గార్డెన్లో జడ్పీటీసీ స్వరూప ఆధ్వర్యంలో
రంగారెడ్డి : జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధి మన్నెగూడ సాగర్ హైవే పక్కనే ఉన్న జేజే టైర్ షోరూంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగతో మంటలు ఎగిసి పడుతుండటంతో చుట్టు పక్కల ప్రాంత వాసులు భయాందోళ�
ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తానని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం అభినందనీయమని టీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి తెలిపారు.
ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన హర్షం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగ యువత ఊరూరా సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం పటాకులు కాల్చి.. కేక్ కట్ చేసి సంబురాలు ర్యాలీలు నిర్వహించిన టీఆర్ఎస్ శ్రే
తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, గిర్దావర్లకు స్థానచలనం పరిగి, మార్చి 9 : వికారాబాద్ జిల్లా పరిధిలో భారీగా తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, 22 మంది సీనియర్ అసిస్టెంట్లు, గిర్దా�
రంగారెడ్డి జిల్లా పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నది. జిల్లా హైదరాబాద్కు ఆనుకొని ఉండడం.. పరిశ్రమల నిర్వహణకు అవసరమైన వనరులు, మెరుగైన రవాణా సౌకర్యం ఉండడంతో ఇక్కడ తమ పరిశ్రమలను నెలకొల్పేందుకు �
షాబాద్, మార్చి 3 : ద్విచక్ర వాహనాన్ని డీసీఎం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం..షాబాద్ మండలంలోని పోలారం గ్ర�
రంగారెడ్డి : మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన భార్యను బండరాయితో మోది చంపాడు. ఈ దారుణ ఘటన నందిగామలోని వెంకమ్మగూడలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బాలరాజు(35), సునిత అలియా�
మన ఊరు-మన బడితో రూపుమారుతున్న సర్కారు బడులు కార్పొరేట్కు దీటుగా మౌలిక వసతుల కల్పన రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడుతల్లో రూ.7,298 కోట్ల నిధుల కేటాయింపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం దాతలు ముందుకొచ్�
షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్పల్లి రైల్వే వంతెన నిర్మాణ పనులకు తొలి అడుగు పడింది. త్వరలోనే నిర్మాణ పనులకు గుత్తేదారులను ఆహ్వానించేందుకు ఆర్అండ్బీ అధికారులు పనులు ప్రారంభించారు. ఇందులో భ�
గ్రామీణ ప్రాంతాల్లో ఆశ కార్యకర్తలు ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు మరువలేనివని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మంగళ వారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 53 మంది ఆశ కార్యకర్త�
పరిగిలో శిక్షణ పొందిన క్రీడాకారులు ఒలింపిక్స్ స్థాయిలో ఆడాలని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్ రంజిత్రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం పరిగిలోని మినీ స్టేడియంలో ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక�
కరోనా విపత్కర పరిస్థితిలో పల్లెలు, తండాల్లో ఆశలు అందించిన వైద్య సేవలు వెలకట్టలేనివి అని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం మాడ్గుల మండల కేంద్రంలో వాసవీ ఫంక్షన్హాలు మాడ్గుల, ఇర్విన్ పీహెచ్సీ �
అన్నివర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 117మంది లబ్ధిదారులకు రూ. 1,17,13,532 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చె