సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన ఫ్రీడమ్ కప్లో గెలుపొందిన విజేతలకు మంత్రి సబితాఇంద్రారెడ్డి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో మండలంలోని అనేక చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. అనేక చెరువులు, కుంటల్లోని పూడికను తొలగించడంతోపాటు పునరుద్ధరించి నీటి ని�
స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పట్టణ, పల్లెల్లో మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఇతర శాఖల అధికారులు, విద్యార్థులతో పాటు వరి నాట్లేసే
వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు మంగళ వారం తాండూరు నియోజకవర్గంలో చేపట్టిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతమైంది. నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్
వికారాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వ హించిన సీఎం కేసీఆర్ సభకు తాండూరు నుంచి వేలాది మంది నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లారు. ఎమ్మెల్యే రోహిత్రెడ్డి కార్యకర్తలతో కలిసి ఆర్టీసీ బస్సులో స�
తుర్కయంజాల్,ఆగస్టు 16 : ప్రజల ఆరోగ్యానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడ ఇందిరమ్మ కాలనీలో న
స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా కళాజాత ప్రదర్శనలు అట్టహాసంగా జరిగాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల కళాకారులు పాడిన దే
రంగారెడ్డిజిల్లాలో 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి సైబరాబాద్ కమిషనర్రేట్ పరిధిలోని గచ్చిబౌలి పరేడ్ గ్రౌండ్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకలను పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ఇప�
ఇబ్రహీంపట్నం, ఆగష్టు 13 : మత్స్యకారుల ఆర్థిక స్థితిగుతులను మెరుగుపర్చటానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన గంగపుత్ర సంఘం సభ్య�
రంగారెడ్డి : కొవిడ్ వైరస్కు వ్యాక్సిన్ను తెలంగాణ నుంచే దేశానికి అందించాం. దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రమే ఇంటింటికి తాగునీరు అందిస్తున్నదని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా న
రంగారెడ్డి : అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల ఆత్మీయ అనుబంధానికి రాఖీ పౌర్ణమి ప్రతీక అని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరుడు నరసింహారెడ్డి ఇంటికెళ్లి మంత్రి రాఖీ
మహేశ్వరం, ఆగస్టు 8 : టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల సర్పంచ్ల సంఘం అద్యక్షుడు థామస్రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచులు క
హైదరాబాద్ : హిమాయత్ సాగర్లో ఈతకు వెళ్లి ఓ ఆటో డ్రైవర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు ఆటో డ్రైవర్ దేవాగా గుర్తించారు. రాజేంద్రనగర్ పోలీసుల�
షాద్నగర్, ఆగస్టు7 : రైతుల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం చౌదరిగూడ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన డీసీఎంఎస్ రైతు స�