మున్సిపాలిటీలో భారీ వానలు పడుతున్నాయి. వారం రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో మున్సిపాలిటీలోని వివిధ చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతున్నది. దీంతో పలు చెరువులు అలుగు పారుతున్నాయి. కుంట్లూరు చెరువ
భారీ వర్షాలు కురువడంతో రంగారెడ్డి జిల్లాలోని చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది. పలు మండలాల్లోని చెరువులు అలుగు పారుతున్నాయి. అంతేకాకుండా ఇబ్రహీంపట్నంలోని పెద్ద చెరువు దాదాపు 45 ఏండ్ల తరువాత అలుగు పారింది. �
బంతి సాగుతో అధిక లాభాలు పొందవచ్చని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏడాది పొడవునా సాగు చేసి సిరులు పండించవచ్చు. చీడ పీడల నుంచి పంటను కాపాడుకుంటే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) గెలుపే లక్ష్యంగా మన జిల్లా ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. మంత్రి సబితారెడ్డితోపాటు ఎమ్మెల్యేలకు పలు యూనిట్లను అప్పగించగా స్థానిక నేతలతో కలిసి ప్రచారాన్�
స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా 2001లో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ ఎన్నో విజయాలు సాధించి తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపింది. ఇక దేశాన్ని సైతం ప్రగతిపథంలో నడిపే దిశగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమ�
Heavy Rains | శుక్రవారం రోజు వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర�
Teens Drown | రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో విషాదం చోటు చేసుకున్నది. నానాజీపూర్ వాగులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇవాళ ఉదయం సరదాగా ఇద్దరు ఈతకు వెళ్లగా.. ప్రాణాలు
తెలంగాణలో మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ అని, ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నదని ఎమ్మెల్యే కిషన్రెడ్డి, అంజయ్యయాదవ్, కాలె యాదయ్య అన్నారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరవనిత ఐలమ్మ జీవితం, రజాకార్లపై ఆమె చూపిన పోరాట తెగువను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, కాలె యాదయ్య, అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం రంగా
బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడచులకు అందించే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. జిల్లావ్యాప్తంగా 3,46,000 బతుకమ్మ చీరలు పంపిణీకి ప్
మండల పరిధిలో యాసంగి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. వర్షాలు పుష్కలంగా కురువడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీనికి తోడు రైతు బంధు సాయం సకాలంలో అందుతుండంతో రైతులు రెట్టింపు ఉత్సాహంతో పంటలు సాగు చేసేందుకు ఆ�