ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని.. నాలుగేండ్లు ఫోకస్ పెట్టి కష్టపడి విద్యను అభ్యసిస్తే మంచి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్ �
మున్సిపాలిటీ పరిధిలో యాదవులు సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తట్టిఅన్నారంలో రాధాకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. గ్రామంలో డీజే శబ్దాల మధ్య దున్నపోతులను ఊరేగించారు.
జినుగుర్తి -తట్టేపల్లి బీటీ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాండూరు మండలం జినుగుర్తి గేట్ నుంచి పెద్దేముల్ మండలం తట్టే పల్లి వరకు డబుల్ లైన్ బీటీ రోడ్డు పనులు నిర్వహిస్తున్నారు.
ఇది మీ ప్రభుత్వం. కుల వృత్తులను ఆదరించే ప్రభుత్వం. రాష్ట్రంలోని 2,29,852 మంది గీత కార్మికుల్లో టీఎస్టీలో 4,181 మంది సభ్యులు ఉండగా, టీఎఫ్టీల్లో మరో 3,559 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు.
Minister KTR | ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులు ధ్వంసమయ్యాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇక్కడ కుల వృత్తులను బలోపేతం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 13 నియోజకవర్గాలకు రూ.130 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల�
Illegalky Occupying | రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్ అత్తాపూర్లో అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. జల మండలికి కేటాయించిన 6 ఎకరాల స్థలాన్ని కొదరు కబ్జా చేసి షెడ్లు వేసుకున్నారు.
కేంద్రం ఆమోదించిన అటవీ సంరక్షణ నియమాలు ఆదివాసీల హక్కులను కాలరాసేలా ఉన్నాయని వివిధ ఆదివాసీ, రైతు సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు.
చెరుకు పంట సిరులు కురిపించనున్నది. మండలంలోని జిన్నారం, నాగ్సాన్పల్లి, ఎన్కెపలి, ఎన్నారం, బుగ్గాపూర్, ఇందోల్, ఒగ్లాపూర్ తదితర గ్రామాల్లో రైతులు అధికంగా చెరుకు సాగు చేశారు.
ఒకప్పుడు మారుమూల గ్రామం.. నేడు మండల కేంద్రం.. నాడు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఊరు.. ప్రస్తుతం ప్రగతిపథంలో ముందున్నది. గ్రామస్తులకే కాదు ఇతర రాష్ర్టాలకు చెందినవారికీ పని కల్పిస్తూ ఉపాధిపేటగా పేరొందుతున్న�
Malabar Gems and Jewellery | రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరంలో మలబార్ జెమ్స్, జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
Rains | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 17 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ
యాసంగి సీజన్లో ఆయా పంటల సాగు కు నీరందించేలా జిల్లా నీటి పారుదల శాఖ అంతా సిద్ధం చేస్తున్నది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ దఫా సీజన్లో రికార్డు స్థాయిలో సాగు నీరందనున్నది. జిల్లాలో చాలా వరకు వర్షాలపై ఆధారపడ�