గత ప్రభుత్వాల హయాంలో మున్సిపాలిటీలోని ప్రభుత్వ స్థలాలు చెత్తాచెదారం, కలుపు మొక్కలతో అస్తవ్యస్తంగా ఉండేవి. టీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలోకి రాగానే ప్రభుత్వ స్థలాల రూపురేఖలు మారిపోయాయి
మండల పరిధిలోని కొర్విచెడ్ గ్రామ శివారులో మల్లన్న స్వామి జాతర మంగళవారం వైభవంగా జరిగింది. ఏటా సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని ఉత్సవాలు జరుగుతున్నాయి
Rangareddy | కొత్తూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ఫాతిమాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన స్కూటీ.. ఆగిఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల ముసాయిదాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 23,816 మంది ఓటర్లు ఉన్నట్టు పేర్కొన్నది
Cold | రాష్ట్రంలో రోజురోజుకు చలితీవ్రత పెరుగుతున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోవడంతో ప్రజలు చలితో వణికిపోతున్నారు. సోమవారం తెల్లవారుజామున ఉమ్మడి మెదక్ జిల్లాలో 8.2
మండల పరిధిలోని స్టేషన్ ధారూరు, దోర్నాల్ గ్రామాల మధ్య కాగ్నానది ఒడ్డున ఉన్న మెథడిస్ట్ చర్చి వందేండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నేటి నుంచి ఆరు రోజులపాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకో
భారతదేశం భిన్న సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలకు నిలయం. ఎన్నో మతాలు, కులాలు, జాతులు ఉన్న మన దేశంలో ఒక్కో మతానికి, కులానికి, జాతులకు ప్రత్యేకించి పండుగలు కూడా ఉన్నాయి. కొన్ని పండుగలు యావత్ దేశం అం తటా జరుపు�
ఆరాంఘర్ చౌరస్తా-శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంలో రోడ్డు అభివృ ద్ధి, విస్తరణ పనులను మరింత వేగవంతం చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించా రు. సోమవారం హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్లో ఆర్�
వికారాబాద్ పట్టణ సమీపంలోని అనంత పద్మనాభస్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారిని దర్శించుకునేందుకు జనం బారులు దీరారు. కార్తికమాసాన్ని పురస్కరించుకొని ఆలయ ఆవరణలో మహిళా భక్తులు దీపాలు �
విజ్ఞానాన్ని అందించే ల్రైబ్రరీల ఆధునీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరుగునపడిన, శిథిలావస్థకు చేరిన లైబ్రరీలను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నది. డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మండలంలోని మేడిపల్లి అభివృద్ధి, పచ్చదనం, శుభ్రతలో ప్రగతి పథంలో కొనసాగుతున్నది. గ్రామంలో పల్లె ప్రకృతి వనం, కంపోస్ట్యార్డు, వైకుంఠధామ�