road accident | రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ వద్ద బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతులను గోపాల్ (47), అంజలి (42), స్వాతి (9)గా
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అనేక సంక్షేమ, పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా దివ్యాంగులకు చేయూతనిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది.
రంగారెడ్డిజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ గ్రామానికి చెందిన సత్తు వెంకటరమణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను వెలువరించింది.
వ్యవసాయంలో రోజురోజుకూ పెట్టుబడులు పెరిగి రైతుకు లాభాలు తగ్గిపోతున్నాయి. అంతేకాకుండా కూలీల కొరత కూడా విపరీతంగా వేదిస్తోంది. ఎకరా పొలంలో వరి పండించాలంటే రైతుకు వచ్చే లాభం కన్నా పెట్టుబడే అధికంగా ఉంటుందన
భద్రాచలంలో జరుగుతున్న గురుకులాల సొసైటీ ఆటలపోటీల్లో కొడంగల్ వాసి డిస్కస్త్రో పోటీలో గోల్డ్ మెడల్ సాధించాడు. భద్రాచలంలో గురుకులాలకు సంబంధించి మొత్తంగా 7 సొసైటీలు కాగా.. ప్రతి సొసైటీ నుంచి ఇద్దరు పాల్�
పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని మంగళవారం వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులు, మహిళా అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు
ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు ఇబ్రహీంపట్నంలోని నల్లకంచలో తెలంగాణ సాంఘిక సంక్షే మ గురుకుల విద్యాలయ సంస్థల ఆధ్వర్యంలో జోనల్ స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. అందులో 62 పాఠశాలల విద్యార్థులు ప్రాజెక్టులను ప్
పేద ప్రజలకు సీఎం సహాయనిధి కొండంత అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణంలోని తిరుమలకాలనీకి చెందిన అశోక్రెడ్డికి రూ. 60వేలు, ఆనంద్కాలనీకి చెందిన అబ్దుల్కు రూ. 56 వేలు, చటాన్పల్లి�
సీఎం సహాయ నిధి పేదలకు వరంగా మారింది. ఆపత్కాలంలో ఆదుకుంటూ రోగుల్లో భరోసా నింపుతున్నది. రోడ్డు ప్రమాదాలు, వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారికీ రాష్ట్ర సర్కార్ కొండంత ధైర్యాన్నిస్తున్నది. ముందుగానే ఎల్వోస
పదేండ్ల వ్యవధి దాటిన ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ ప్రజలకు సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్ పోస్టర్లను కలెక్టర్
తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలో విద్యార్థినులపై జరుగుతున్న ఆకతాయిల వేధింపులను వెంటనే అరికట్టాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ పోలీస్ శాఖను కోరారు. మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశా
కల్తీ అల్లం పేస్ట్ వ్యాపారం గుట్టును తాండూరు పోలీసులు రట్టు చేశారు. పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ టీంతో దాడులు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టి ప్రాణాలకు హాని కలిగించే కల్తీ ప�
గర్భిణుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం నివారించడానికి ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్స్ అందించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో న్యూట్రిషన కిట్స్ పంపిణీని డిసెంబర్ మొదటి వారంలో ప్రార