రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం అంబేద్కర్ 66వ వర్ధ్దంతి సందర్భంగా చేవెళ్ల, శంకర్పల్లి మండల కేంద్రాల్లో �
కుట్రల బీజేపీ పార్టీకి ప్రజల నుంచి కౌంటర్ తప్పదని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధిని, ముఖ్యమంత్రి కేసీఆర్కు వచ్చే ఆదరణను చూసి బీజేపీ పార్టీ పెద్దలు ఓర్వలేకపోత�
నాటి ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో అభివృద్ధిలో వెనుకబడిన ఫరూఖ్నగర్ మండలంలోని పలు గ్రామాలు.. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రగతిపథంలో ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వ నిధులను వినియోగించుకుంటూ అన
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాల భర్తీలో భాగంగా రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు
పట్టణాలు, పల్లెల అభివృద్ధి ... పరిశ్రమలు, పర్యావరణం.. వ్యవసాయం, ఐటీ ఇలా.. అన్నిరంగాల్లో సమతుల్యమైన అభివృద్ధి నమూనాను దేశం ముందు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వానిదే అని రాష్ట్ర ఐ
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు దాదాపు 80శాతం పూర్తయ్యాయని.. కేవలం కాంగ్రెస్ నాయకుల అడ్డుకోవడంతోనే 20శాతం పనులు ఆలస్యమవుతున్నట్లు పేర్కొన్నారు. 190 బీఫాంలు ఇచ్చే నాయకుడనని విర్రవీగడం కాదు.. కాంగ్రె
విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.10.89 కోట్లు మంజూరయ్యని ఎంపీపీ పన్నింటి మధుసూదన్రెడ్డి అన్నారు. మంగళవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల
వికారాబాద్ మున్సిపాలిటీ రూపురేఖలు మారనున్నాయి. చేపట్టాల్సిన అభివృద్ధి పనుల వివరాలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. దీంతో ఎంపీ రంజిత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.250 కోట్లత�
జాతకం బాగులేదని, బాగుచేసేందుకు పూజలు చేయాలంటూ నమ్మించి జ్యోతిష్యం పేరుతో నగర మహిళకు రూ. 47 లక్షలు మోసం చేసిన బాబాను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ వ
కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన బాకారం హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం కనుల పండువగా సోమవారం భక్త జనుల మధ్య నిర్వహించారు. యాలాల మం డలం హాజీపూర్ గ్రామ సమీపంలో కొలువుదీరిన హనుమ�
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాల నిర్మూలనపై సోమవారం బాలికలకు అవగాహ న కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటనారాయణ మాట్లాడు తూ.. బాలికలు తమ హక్కులను,