విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి భావిభారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు. శుక్రవారం వికారాబాద్ కొత్తగడిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశ�
మతిస్థిమితం సరిగ్గా లేని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దారుణంగా హత్య చేసి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పరిగి పోలీస్స్టేషన్ పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామం లో శుక్ర�
వర్షాలు అనుకున్న స్థాయి కంటే అత్యధిక స్థాయిలో కురిసి భూగర్భ జలాలు పుష్కలంగా ఉండటంతో మండల పరిధిలోని 36 గ్రామ పంచాయతీలలోని రైతులు ఈ యాసంగిలో వేరుశనగ పండించారు. దీంతో మండల వ్యాప్తంగా అత్యధిక విస్తీర్ణంలో స�
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడలో శుక్రవారం సినిమా ఫక్కీలో ఓ యువతిని సుమారు వంద మందితో వచ్చి ఓ వ్యక్తి కిడ్నాప్ చేసిన ఉదంతం సుఖాంతమైంది. కిడ్నాప్ జరిగి న 10 గంటల్లోపే ఆమెను క్షేమంగా రక్�
రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్త బ్రాహ్మణపల్లికి చెందిన కాంగ్రెస్ నుంచి 20 మంది నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస
ప్రతి పేదోడికీ సొంత ఇల్లు అనేది ఒక కల. దాని సాకారానికి తెలంగాణ ప్రభు త్వం రెండు పడకల ఇండ్లు కట్టిస్తామని ప్రకటించి.. ఇచ్చిన మాట ప్రకారం నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బె�
సమగ్ర వ్యవసాయం తో రైతులకు అధిక లాభాలొస్తాయని జయశంకర్ వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ చిరంజీవి అన్నా రు. శుక్రవారం ఆయన మండలంలోని వేములనర్వ, ఇప్పలపల్లి, ఎక్లాస్ఖాన్పేట గ్రామా ల్లో రైతులకు సమగ్ర వ్యవసాయంప�
గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు అన్ని వర్గాల వారు సమన్వయంతో కలిసి కట్టుగా ముందుకు సాగాలని ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్న అన్నారు. గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎ�
Rangareddy | తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడలో దారుణం జరిగింది. ఓ యువతి ఇంటిపై 100 మంది యువకులు దాడి చేశారు. అనంతరం తల్లిదండ్రులను చితకబాది, ఇంటిని ధ్వంసం
హైదరాబాద్ అభివృద్ధి ఫలితం రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల ప్రజలకు కూడా ప్రయోజనాలు చేకూరుతున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే �
జిల్లా పరిషత్, రంగారెడ్డి జిల్లా స్థాయి సంఘ సమావేశాలు సోమ, మంగళవారాల్లో జిల్లా పురోభివృద్ధిని కాంక్షిస్తూ విజయవంతంగా జరిగాయి. మొదటి రోజైన సోమవారం ‘వ్యవసాయం, స్త్రీ-శిశు, సాంఘిక సంక్షేమం’లపై సమీక్ష జరుగ
ప్రజలకు మరింత చేరువై వ్యాధుల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు వైద్య సిబ్బందికి సూచించారు. షాద్నగర్ డివిజన్లోని అన్ని ప్రాథమిక కేంద్రాలలోని ఏఎన్ఎంలకు షాద
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన్నారు. నందిగామ పాతజాతీయ రహదారి విస్తరణతో పాటు నందిగామ గ్రామంలో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను మంగళవారం సీఐ ర
ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురిసి, భూగర్భజలాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో రైతులు ఒకేరకం పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఒకేరకమైన పంటలను సాగుచేయటం వలన భూమిలోని సారం తగ్గిపోవటంతో పాటు క్రిమికీటకాలు ఇం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పల్లె ప్రగతితో మోమిన్కలాన్ గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతుంది. సర్పంచ్ గడ్డమీది శ్రీనివాస్రెడ్డి ప్రత్యేక చొరవతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తు