మెరుగైన రవాణా కోసం తెలంగాణ సర్కార్ ప్రాధాన్యమిస్తున్నది. ఇందులో భాగంగా పురాతన, శిథిలావస్థకు చేరిన వంతెనలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా ఆర్అండ్�
తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ కూడా బాగుం టుందనే సదుద్ధేశంతోనే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా గర్భిణులకు ‘న్యూట్రి షన్ కిట్ల’ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గర్భిణుల్లో పోషకాహారం, �
దోమ మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో శని, ఆదివారాల్లో రాములు రెండవ స్మారక వాలీబాల్ టోర్ని నిర్వహిం చారు. ఈ టోర్నీకి జిల్లా పరిధిలోని ఆయా మండలాలు గ్రామాలకు చెం దిన 40 టీమ్లు పాల్గొన్నాయి. పోటీల్లో మొదట�
సోలార్ విద్యుత్ను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా మరింత చౌకగా విద్యుత్ అందేలా చూ సేందుకు సర్కారు సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాబోయే మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల �
అతడు కుంచె పడితే జీవం ఉట్టిపడాల్సిందే ..అతడి కుంచె నుంచి జాలువారిన చిత్రాలు అద్భుతం. అతను గీసిన ప్రతి బొమ్మా ఆలోజింపజేస్తుంది. ఇప్పటికే పలు రకాల చిత్రాలను గీసి అందరినీ ఆకట్టుకుంటున్నాడు మండలంలోని మేడిపల
మండలంలోని ఎల్లమ్మతండా గ్రామం చేనేత హస్తకళలకు వేదికగా మారింది. ఏ ఇంట్లో చూసినా గిరిజన సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా చేతులతో మహిళలు వస్ర్తాలను నేస్తూ ఆకట్టుకుంటున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ వారు న�
అదనపు కట్నం ఇవ్వాలని, తరచుగా భార్యపై అనుమానం పడుతూ మానసికంగా వేధిస్తున్న భర్త కానిస్టేబుల్పై కేసు నమోదు అయ్యింది. ఈ ఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. సీఐ డీకే లక్ష్మీరెడ్డి తెల�
కారు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన శంకర్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. శంకర్పల్లి సీఐ మహేశ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ర్టానికి చెందిన శ్రీభగవాన్(38), చందన్(25) శంకర్పల్లి మండల�
పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి విద్య, ఉద్యోగ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభ�
పేకాట స్థావరంపై పోలీసుల దాడి చేసి 20 మందిని అరెస్ట్ చేసిన ఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం సీఐ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం రావిరాల గ్రామం సమీపంలో కొంత మంది పేకాట ఆడుతున్నారన్న స�
మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు స్థానిక జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి చేయూత ఇవ్వనున్నారు. ఈనెల 27న తన పుట్టిన రోజును పురస్కరించుకుని ‘గిఫ్ట్ ఏ స్మైల్' కింద రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్ఫూర్తిత
దేశంలో దోపిడీ లేని సమాజ నిర్మాణమే సీపీఐ లక్ష్యమని ఆ పార్టీ రంగారెడ్డిజిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. సీపీఐ 98వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని సోమవారం షాబాద్, కుర్వగూడ, నాగరకుంట గ్రామాల్లో
గ్రామపంచాయతీల పరిధిలో కొనసాగుతున్న వన నర్సరీలను ప్రైవేట్ స్థలాల్లో నుంచి ప్రభుత్వ స్థలాల్లోకి 100% శాతం వీలైనంత త్వరగా మార్చేలా చర్యలు చేపట్టాలని జిల్లా అడిషనల్ డీఆర్డీవో స్టీఫెన్ నీల్ అధికారులను �
ప్రభుత్వ జూనియర్ కాలేజీ సరూర్నగర్ (రంగారెడ్డి జిల్లా), ప్రభుత్వ జూనియర్ కాలేజీ తాండూరు (వికారాబాద్ జిల్లా)లకు మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు, ప్రహరీల నిర్మాణం కోసం రూ.4 కోట్లు విడుదల చేస్తూ బుధవారం ఇం�
పట్టాదారు పాసు పుస్తకం ఉండి పీఎం కిసాన్ డబ్బు ఖాతాలో పడుతున్న రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారులు రైతులకు సూచించారు. బుధవారం చేవెళ్ల మండల పరిధిలోని కమ్మెట గ్రామ