మెరుగైన పరిశోధనలు, శిక్షణ కొనసాగించేందుకు గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సికింద్రాబాద్లోని క్రిష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)తో ఎంఓయూ కుదుర్చుకుంది. కిమ్స్తో
కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో పాటు కాలువపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని సోమవారం కొత్తూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట యువకులు ధర్నా చేశారు. కొత్తూరు పరిధిలో అక్రమంగా నిర్మించిన ఓ నిర్మాణాన్ని �
ఆమనగల్లు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించామని ఎమెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఆమనగల్లు రైతు వేదిక భవనంలో బుధవారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్�
హాష్ ఆయిల్ ను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను చాదర్ఘాట్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దాదాపు రూ.4లక్షలు విలువ చేసే కిలో హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. చాదర్ఘాట్ పోలీస్స్టేషన�
ఔటర్ సర్వీస్ రోడ్డు పక్క నుంచి కొనసాగుతున్న సైకిల్ ట్రాక్ పనుల్లో అకస్మాత్తుగా డిటోనేటర్ పేలడంతో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడిన సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకు�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన పశుసంచార వాహనాల ద్వారా మూగజీవాలకు తక్షణ వైద్య సేవలు అందుతున్నాయి. ప్రభుత్వం 108 తరహాలో 1962నంబర్ వాహనాలను ప్రతి నియోజకవర్గానికి ఒక్కటిచొప్పున అందుబాట�
మండల వ్యాప్తంగా ప్రతిభ గల క్రీడాకారులను వెలికి తీయడమే లక్ష్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రీడామహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ బాలేశ్వర గుప్తా తెలిపారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న �
డ్వాక్రా సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాల చెక్కుల పం పిణీ కార్యక్రమం గురువారం సాయిశరణం ఫం క్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఐకేపీ ఏపీఎం సతీశ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలో�
తెలంగాణలో ట్రాన్స్జెండర్ల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ట్రాన్స్జెండర్లకు జ్యూట్ బ్యాగుల తయారీలో అందిస్తున్న ఉచిత శిక్షణ రెండో బ్యాచ్ విజయవంతంగా పూర్తి చేసుకున్నది. ఈ మేరకు ఈ నెల 30న అభ్�
లోదుస్తుల్లో బంగారం దాచుకొని తీసుకువస్తుండగా కస్టమ్స్ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్వాధీనం చేసుకున్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయి నుంచి వచ్చిన ప్రయ�
యాసంగికి సంబంధించి రైతుబంధు సాయం పంపిణీ షురూ అయ్యింది. బుధవారం ఎకరంలోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమయ్యింది. సెల్ఫోన్లో మెసేజ్లు చూసుకున్న రైతులు మురిసిపోయారు. కొందరు బ్యాంకులకు వెళ్లి న�
గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉంటూ చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్కుమార్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించి�
శంకర్పల్లి మున్సిపాలిటీలోని, మండలంలోని ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా శుద్ధ జలాలను అందిస్తున్నారు. ముఖ్యంగా భగీరథ నీళ్ల రాకతో గ్రామాల్లోని ఆడబిడ్డలకు ఇక్కట్లు దూరమయ్యాయి. మండలంలో 18వేలు, మున్సిపాలిటీలో 5500
చూడ్డానికి సాఫ్ట్వేర్లా ఉంటాడు.కానీ సాఫ్ట్వేర్ కాదు. బైక్ దొంగతనాలకు పాల్పడుతాడు. కానీ దొంగలించిన వాటిని అతడి వద్ద పెట్టుకోడు. విక్రయించి సొమ్ము కూడా చేసుకోడూ.. కేవలం కొత్త వాహనాలే అతగాడికి కిక్కు. �