విదేశాల నుంచి భారతదేశంలోకి వస్తున్న పత్తి దిగుమతిని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు గడిగే గజేందర్గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం షాబాద్ మండల కేంద్రంలోని �
పెండ్లిళ్లు చేయలేక పేదరికంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదింటి ఆడపడుచులను ఆదుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్�
ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తర ద్వార దర్శనానికి తెల్లవారు జాము నుంచే భక్తులు బారులు తీరారు
రాష్ట్ర ప్రభుత్వం అంధత్వ నివారణతో పాటు ప్రతిఒక్కరికీ కంటి సమస్యలకు సంబంధించిన వ్యాధులను మటుమాయంచేసి సంపూర్ణ చూపు నివ్వాలన్న ఉద్దేశంతో చేపట్టనున్న కంటివెలుగు కార్యక్రమ ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నా�
వైకుంఠధామాల్లో వసతులను కల్పించి సంక్రాంతిలోపు వినియోగంలోకి తీసుకొచ్చేందుకు వేగవంతంగా పనులు పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. అక్కడ నీటి సరఫరా, విద్యుత్ సదుపా�
అడవుల రక్షణ, పచ్చదనం పెంచడానికి మొదటి ప్రాధాన్యతగా అటవీశాఖ అధికారులు, సిబ్బంది పని చేయాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియాల్ అన్నారు. విధుల్లో క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్ధతతో వ్యవహరించాల�
పేదలకు మెరుగైన పేవలందించేందుకు జిల్లా న్యాయ సేవా సంస్థల సేవలను ప్రారంభించినట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల భుయాన్ అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 23జిల్లాల్లో జిల్లా న్యాయ
మంత్రి పిలుపునకు స్పందించి ఓ యువ ఐఏఎస్ అధికారి సరికొత్త ఒరవడిలో కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని అంగన్వాడీ పిల్లలకు మ్యాట్లు అందజేసేందుకు మంత్రి సబితారెడ్డికి జిల్లా అదనపు కలెక్టర్ �
ఇద్దరి మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలార్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ హరిశంకర్గౌడ్ వివరాల ప్రకారం.. సాలార్పూర్ గ్రామానికి చెందిన నేనా
నిరంతర విద్యుత్తు సరఫరాతో ఉమ్మడి జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతున్నది. సమైక్య రాష్ట్రంలో ఎడాపెడా కరెంట్ కోతలు, వేసవి వచ్చిందంటే పవర్ హాలిడేలతో పారిశ్రామిక రంగం కుదేలైంది. దీంతో ఎంతోమంద�
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి పోస్టుల భర్తీ కోసం ఈ నెల 3న నిర్వహిస్తున్న రాత పరీక్ష సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్వో సూర్యలత తెలిపారు
మెరుగైన పరిశోధనలు, శిక్షణ కొనసాగించేందుకు గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సికింద్రాబాద్లోని క్రిష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)తో ఎంఓయూ కుదుర్చుకుంది. కిమ్స్తో
కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో పాటు కాలువపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని సోమవారం కొత్తూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట యువకులు ధర్నా చేశారు. కొత్తూరు పరిధిలో అక్రమంగా నిర్మించిన ఓ నిర్మాణాన్ని �