కార్ల రిజస్ట్రేషన్లలో రంగారెడ్డి జిల్లా టాప్ గేర్లో దూసుకెళ్తున్నది. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక 2021-22 ప్రకారం 38,074 కార్లతో జిల్లా అగ్ర స్థానంలో నిలువగా తర్వాతి స్థానంలో మేడ�
గ్రేటర్ హైదరాబాద్..తెలంగాణ రాజధాని ప్రాంతమే కాదు.. రాష్ట్ర ఆర్థిక రంగానికి గుండెకాయ. అందుకే గ్రేటర్ పరిధిలోని జిల్లాలు తలసరి ఆదాయంలోనే కాదు.. స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి (జీడీడీపీ)లోనూ అగ్రస్థానంలో నిల
వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఔషధ మొక్కలు నాటేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే అడవుల్లో ఖాళీ ప్రాంతాలను గుర్తించిన అధికారులు సంబంధిత ఖాళ�
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిగా.. రైతు పక్షపాతిగా అనేక సం క్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె శంకర్పల్లి వ్యవసాయ మార�
ఇన్ముల్నర్వ గ్రామ పంచాయతీ పరిధిలోని జేపీ దర్గా ఆవరణలో శుక్రవారం వేలాది మంది భక్తులు దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహేశ్వరం, చేవెళ్ల, కల్వకుర్తి మండల�
అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభి స్తున్నది. కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. నియో
గ్రామాల్లో ఉన్న ఉపాధి హామీ కూలీల జాబ్కార్డులకు ఆధార్ కార్డు సీడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఎంపీడీవో లక్ష్మప్ప, ఎంపీవో షేక్ సుష్మా పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాల
రైతు బంధు డబ్బులు, లోన్కు లింక్ పెట్టొదని లీడ్ బ్యాంకు మేనేజర్ రాంబాబు అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యా లయంలో మర్పల్లి, మోమిన్పేట్, బంట్వారం మం డ లాల బ్యాంకు మేనే జర్లతో సమావేశం నిర్వహించారు
కంటి వెలుగు కార్యక్రమం దేశానికే తలమానికంగా నిలుస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పరిగి మండలం చిట్యాల్ గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంట
మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో వెలసిన శనైశ్చర స్వామి ఆలయంలో శని అమావాస్య సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. శని అమావాస్య, శని త్రయోదశి స్వామి వారికి ప్రత్యేకం. ఈ రోజుల్లో శనైశ్చర స్వామికి న�
తెలంగాణ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నది. సాగు మొదలు, పంట చేతికొచ్చేవరకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. అన్నదాతల కుటుంబాలు కష్టాల పాలు కావొద్దన్న సదుద్దేశంతో రైతుబీమా పథకాన్ని ప
‘డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలి.. విద్యార్థులు, యువత మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు..’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మీర్పేట మున్సిపల్ ప
ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర పాలన కొనసాగుతున్నదని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం చౌదరిగూడలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో 42 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చ�
ట్రాన్స్ఫార్మర్కు చిక్కిన పతంగిని తీసేందుకు వెళ్లిన ఓ ఎనిమిదేండ్ల బాలుడు గతేడాది కరెంటు తీగలు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు.. రెండో అంతస్తుపై పతంగి ఎగరేస్తూ గమనించకుండా కాలుజారి కిందపడి ఓ వ్యక్తికి తీవ్
వర్షాకాలం పూర్తవడంతో రైతులు యాసంగి సాగులో బిజీ అయ్యారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురువడంతో అన్నదాతలు సంతోషంగా పనులు చేసుకుంటున్నారు. మండలంలోని పలు గ్రామాల్లోని రైతులు అధిక శాతం తెల్ల కుసుమ పంటను సాగు చ