గ్రామాల్లో ఉన్న ఉపాధి హామీ కూలీల జాబ్కార్డులకు ఆధార్ కార్డు సీడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఎంపీడీవో లక్ష్మప్ప, ఎంపీవో షేక్ సుష్మా పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాల
రైతు బంధు డబ్బులు, లోన్కు లింక్ పెట్టొదని లీడ్ బ్యాంకు మేనేజర్ రాంబాబు అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యా లయంలో మర్పల్లి, మోమిన్పేట్, బంట్వారం మం డ లాల బ్యాంకు మేనే జర్లతో సమావేశం నిర్వహించారు
కంటి వెలుగు కార్యక్రమం దేశానికే తలమానికంగా నిలుస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పరిగి మండలం చిట్యాల్ గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంట
మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో వెలసిన శనైశ్చర స్వామి ఆలయంలో శని అమావాస్య సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. శని అమావాస్య, శని త్రయోదశి స్వామి వారికి ప్రత్యేకం. ఈ రోజుల్లో శనైశ్చర స్వామికి న�
తెలంగాణ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నది. సాగు మొదలు, పంట చేతికొచ్చేవరకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. అన్నదాతల కుటుంబాలు కష్టాల పాలు కావొద్దన్న సదుద్దేశంతో రైతుబీమా పథకాన్ని ప
‘డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలి.. విద్యార్థులు, యువత మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు..’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మీర్పేట మున్సిపల్ ప
ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర పాలన కొనసాగుతున్నదని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం చౌదరిగూడలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో 42 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చ�
ట్రాన్స్ఫార్మర్కు చిక్కిన పతంగిని తీసేందుకు వెళ్లిన ఓ ఎనిమిదేండ్ల బాలుడు గతేడాది కరెంటు తీగలు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు.. రెండో అంతస్తుపై పతంగి ఎగరేస్తూ గమనించకుండా కాలుజారి కిందపడి ఓ వ్యక్తికి తీవ్
వర్షాకాలం పూర్తవడంతో రైతులు యాసంగి సాగులో బిజీ అయ్యారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురువడంతో అన్నదాతలు సంతోషంగా పనులు చేసుకుంటున్నారు. మండలంలోని పలు గ్రామాల్లోని రైతులు అధిక శాతం తెల్ల కుసుమ పంటను సాగు చ
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆభరణాల డిజైనర్లతో పాటు దేశంలోని ప్రముఖ డిజైనర్లు రూపొందించిన ఎక్స్క్లూజివ్ వజ్రాభరణాలతో ఫిబ్రవరి 25 నుంచి 27వరకు ప్రతిష్టాత్మక అసియా జ్యువెల్లరి షోకు నగరం వేదిక కానుంది
తెలంగాణ పచ్చబడాలే.. చెట్లు లేక బోసిపోయిన పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం వెల్లివిరియాలే.. పరాయి పాలనలో నిర్జీవంగా మారిన అడవులకు పునరుజ్జీవం పోయాలే.. పర్యావరణ పరిరక్షణలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాల
ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం మంచాల మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక�