తెలంగాణ ప్రభుత్వం నిరంతర విద్యుత్ను సరఫరా చేస్తూ ప్రజల మెప్పు పొందుతున్నది. కొన్ని పల్లెల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్కు అంతరాయం ఏర్పడుతున్న కారణంగా సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేసేలా మహి�
ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుండటంతో తద్వారా గ్రామాలు పట్టణాలకు దీటుగా అభివృద్ధిలో పోటీ పడుతున్నాయ�
మూగజీవాల సంరక్షణ కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుంది. ప్రతిఏటా మూగజీవాలకు వ్యాధులు సోకకుండా నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నది.
ఆస్తిపన్ను చెల్లింపులు, స్వీయ మదింపు (సెల్ఫ్ అసెస్మెంట్) మరింత పారదర్శకంగా ఉండేందుకు జీహెచ్ఎంసీ తెరపైకి సరికొత్త సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకువస్తున్నది. సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా వచ్చే ద�
కంటి వెలుగుతో వేరే చోటుకు వెళ్లకుండా ఊర్లోనే పరీక్షలు చేసి అద్దాలు, మందులు ఇస్తున్నారు. కండ్లు మసకగా కనిపిస్తున్నాయి. అందుకే పరీక్షలు చేయించుకున్నా. అద్దాలు, మందులు ఉచితంగా ఇచ్చారు.
car caught fire | నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని స్కోడా నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎంజీఐటీ కాలేజీ వద్ద ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా కారులో నుంచి పొగలు, మంటలు రావడంతో గమనించిన కారులో ఉన్న వారం�
Rangareddy | రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్దేవ్పల్లి టాటానగర్లో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ కారు షెడ్డులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశాన్ని కూడా మార్చాలనే తపనతో ఉన్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో వికారాబాద్ జిల్లాకు నూటికి నూరుపాళ్లు సాగునీరొస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
తాండూరు నియోజకవర్గం ప్రగతి దిశగా పరుగులు పెడుతున్నది. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రను స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి బయటపెట్టినందుకు సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించా�
అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. శుక్రవారానికి ఆరో రోజుకు చేరుకున్నది. జిల్లాలో ఏర్పాటు చేసిన 42 బృందాల �
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని తులేఖుర్దు, యాచారం గ్రామా ల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు
జిల్లాలోని నిరుద్యోగులకు శుభవార్త. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా టీఎస్ఎస్టీఈపీ (తెలంగాణ రాష్ట్ర శిక్షణ, ఉపాధి సొసైటీ) ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్మేళాను నిర్వహిస్తున్నారు. 60 కంపెనీలు పాల�