కంటి వెలుగు కార్యక్రమంతో కంటి సమస్యలు దూరమవుతాయని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ జయలక్ష్మి అన్నారు. శుక్రవారం ఆమె ఫరూఖ్నగర్ మండలంలోని రాయికల్ గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు క్యాంపును పరిశీలించి
రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సిరిపురంలో ‘మీతోనేను’ కార్యక్రమంలో భా�
షాద్నగర్ ప్రాంతం అభివృద్ధే ముఖ్యం తప్పా రాజకీయాలు తమకు అవసరం లేదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలో చేపడుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి సంపూర్ణ సహకారం ఉంటే మ�
ఇల్లులేని వారు తన సొంత స్థలంలో నూతన ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి అన్నారు. మండలంలోని నల్లవెల్లి, చింత
పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె మండల
వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్నది. సమయం, శ్రమ, ఖర్చు ఆదా కావడం, కూలీల కొరత తీరుతుండడంతో అన్నదాతలు పంటల సాగులో యాంత్రీకరణపై ఆసక్తి చూపుతున్నారు. పొలం దున్నడం, నాట్లు వేయడం, కలుపు తీ�
కార్ల రిజస్ట్రేషన్లలో రంగారెడ్డి జిల్లా టాప్ గేర్లో దూసుకెళ్తున్నది. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక 2021-22 ప్రకారం 38,074 కార్లతో జిల్లా అగ్ర స్థానంలో నిలువగా తర్వాతి స్థానంలో మేడ�
గ్రేటర్ హైదరాబాద్..తెలంగాణ రాజధాని ప్రాంతమే కాదు.. రాష్ట్ర ఆర్థిక రంగానికి గుండెకాయ. అందుకే గ్రేటర్ పరిధిలోని జిల్లాలు తలసరి ఆదాయంలోనే కాదు.. స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి (జీడీడీపీ)లోనూ అగ్రస్థానంలో నిల
వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఔషధ మొక్కలు నాటేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే అడవుల్లో ఖాళీ ప్రాంతాలను గుర్తించిన అధికారులు సంబంధిత ఖాళ�
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిగా.. రైతు పక్షపాతిగా అనేక సం క్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె శంకర్పల్లి వ్యవసాయ మార�
ఇన్ముల్నర్వ గ్రామ పంచాయతీ పరిధిలోని జేపీ దర్గా ఆవరణలో శుక్రవారం వేలాది మంది భక్తులు దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహేశ్వరం, చేవెళ్ల, కల్వకుర్తి మండల�
అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభి స్తున్నది. కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. నియో