బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం రోడ్ల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులను మంజూరు చేసింది. జిల్లాలో రోడ్డులేని గ్రామమంటూ లేన
చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు ఐటీ ఉద్యోగులు తమ వంతు సహకారమందిస్తున్నారని తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత తౌటం అన్నారు.
గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. సోమవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 16,054 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లాకు 6,637 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా, ఇప్పటికే 2,341 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. మిగతా చోట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుకల్యాణ సుముహూర్త నిర్ణయ ఘట్టమైన ఎదుర్కోలు మహోత్సవం సోమవారం రాత్రి వైభవోపేతంగా సాగింది. ప్రధానాలయ పునఃప్రారంభానంతరం తొలిసారిగా తూర్పు ర
నగరం నుంచి వివిధ శివారు ప్రాంతాల్లో ఉన్న ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు ఇక నుంచి రవాణా కష్టాలు తీరనున్నాయి. జిల్లా ప్రాంతాల్లోని ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, అబ్దుల్లాపూర్మెట్ తదితర ప్రాంతాల్లో ఇంజినీ�
Abdullahpurmet | తాను ప్రేమిస్తున్న యువతితో చనువుగా ఉంటున్నాడని ఓ యువకుడు తన స్నేహితుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా (rangareddy District) అబ్దుల్లాపూర్ మెట్ (Abdullahpurmet) పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేస�
Minister Harish Rao | సీపీఆర్ చేయడం ద్వారా ఒక మనిషి అమూల్యమైన ప్రాణాలను కాపాడి కానిస్టేబుల్ రాజశేఖర్ గొప్ప పనిచేశారని మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. వచ్చే వారం తెలంగాణ ప్రభుత్వం ఫ్రంట్లైన్ ఉద్యోగులు, కార్యకర
ఉమ్మడి జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు కాసుల పంట పండింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలతో ఏకంగా రూ.3415 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా రిజిస
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, తుది ఓటర్ జాబితా, బ్యాలెట్ పేపర్ల వెరిఫికేషన్ నివేదికలు సకాలంలో పంపించడంపై జిల్లా ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్ర�
‘మహానగరానికి సమీపంలో ఉన్న చేవెళ్ల నియోజకవర్గం పారిశ్రామిక ప్రగతిలో ముందున్నది.. ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్నాయి.. ఈ నేపథ్యంలో చేవెళ్లలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయించి స్థానిక
సాగర తీరంలో, లుంబినీ పార్కు వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అమరవీరుల స్మారక స్తూపం పనులు శర వేగంగా కొనసాగతున్నాయి. బంగారం వర్ణపు పూతను స్తూపానికి వేయడంతో నగర వాసులను ఆకట్టుకుంటున్నది
రాష్ర్టాభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్కు రెండు కండ్లలాంటివని, నిత్యం రాష్ర్టాభివృద్ధి కోసం పరితపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మనమంతా అండగా నిలువాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద�