సంపూర్ణ అక్షరాస్యతతోనే రాష్ట్రం మరింత పురోగతి సాధిస్తోందనే ఉద్దేశంతో విద్యా రంగానికి సర్కార్ పెద్దపీట వేస్తున్నది. గత ఉమ్మడి పాలనలో పాలకులు విద్యా వ్యవస్థపై శ్రద్ద తీసుకోకపోవడంతో అక్షరాస్యత శాతం తక�
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు 90.40% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.
ఆర్టీసీ గ్రేటర్ జోన్ పరిధిలోని సిటీ బస్సుల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఎఫ్-24 (రూ.300 టిక్కెట్, టీ-6 (రూ.50 టిక్కెట్)కు ప్రయాణికుల నుంచి అపూర్వ స్పందన వస్తున్నది.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విస్తృతంగా చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు జిల్లాల వారీగా ఇన్చార్జీలను సోమవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
పల్లెలను పచ్చదనంగా మార్చాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతివనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. హరితహారం కార్యక్రమం లో భాగంగా ప్రతి సంవత్సరం లక్షలాది మొక్కలను నాటుతున్నది.
రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సజావుగా జరిగింది. వికారాబాద్ జిల్లాలో 94.76 శాతం పోలింగ్ నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 86.9 పోలిం
మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు రంగం సిద్ధమైంది. సోమవారం ఉపాధ్యాయ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడ�
మండలంలోని గువ్వలేటి-అనంతారం మార్గంలోని మూసీవాగుపై వంతెన నిర్మాణ పనులు పూర్తి కావడంతో రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. రంగారెడ్డి-యాదాద్రి భువనగిరి రెండు జిల్లాల సరిహద్దు రహదారి.. గువ్వలేటి-అనంతారం మూసీవా
Rangareddy | రంగారెడ్డి : జిల్లా పరిధిలోని కందుకూరు( Kandukuru )లో దారుణం చోటు చేసుకుంది. దాసురపల్లిలో గ్రామ పరిధిలో ఉన్న ఓ ఫామ్ హౌస్( Farm House )లో నెల్లూరు జిల్లాకు చెందిన శైలజా రెడ్డిని కత్తులతో పొడిచి చంపారు.