పండుగలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలని శంకర్పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మీప్రవీణ్కుమార్ అన్నారు. బుధవారం శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగిన సంక్రాంతి
నుమాయిష్కు ఎంతో చరిత్ర ఉందని, దేశంలోని అన్ని రాష్ర్టాలకు చెందిన వారు స్థానికంగా తయారు చేసే ఉత్పత్తులను ఇక్కడ విక్రయించడం అభినందనీయమని నగర సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం నాంపల్లిలోని అఖిల భారత �
Cold | రాష్ట్రంపై మంచు దుప్పటి కప్పేసింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తెల్లవారుజామున దట్టంగా పొగమంచు కురియడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఉత్తర/ఈశాన్య గాలుల ప్రభావం వల్ల రాష్ట్రంపై చలిపంజా విసురుతున్నది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ కూడా వాతావరణం చల్లగా ఉంటున్నది. మరోవైపు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూ
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గత ఆర్థిక సంవత్సరం
గొండి గ్రామ ఉపసర్పంచ్ శివకుమార్పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బుధవారం రేగొండి గ్రామ పంచా యతీలో తాండూరు ఆర్డీవో అశోక్ కుమార్ పరిశీలించా రు. గ్రామ పంచాయతీ పాలకమండలిలో మొత్తం 8 మంది వార్డు సభ్యులు ఉం
మండల కేంద్రంలోని ఉపాధి హమీ పథకం పనులను పరిశీలించేందుకు కేంద్ర బృందం బుధవారం సాయంత్రం పర్యటించారు. ఈ బృందంలో ప్రధానమంత్రి సలహాల మండలి చైర్మన్ అమన్జిత్సిన్హాతో పాటు బృందం సభ్యులు గ్రామంలోని వైకుంఠధా�
అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను రుణమాఫీ ద్వారా విముక్తులను చేస్తున్నది. అప్పులు చేసి ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో రైతు బంధు పథకం ద్వారా ఆ
భూసేకరణలో అర్హులైన రైతులందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామంలో సర్వేనంబర్ 311లోని ప్రభుత్వ భూమిని రైతుల నుంచి ఇటీవలే ప్రభుత్వ�
మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని మున్సిపల్ చైర్మన్ రాంపాల్నాయక్ తెలిపారు. బుధవారం మున్సిపాలిటీలోని 13వ వార్డులో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.15 లక్షల�
ముఖ్యమంత్రి సహాయ నిధితో పేదలకు మెరుగైన వైద్యం అందుతున్నదని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధి ఎన్కేపల్లి గ్రామానికి చెందిన ఎన్.రాములు కాలు విరిగిపోవడంతో చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధికి �
పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులకోసం పౌర పఠన కేంద్రాల(పబ్లిక్ రీడింగ్ రూమ్) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్టుగా మొదటగా రంగారెడ్డి జిల్లాను ఎంపిక చేసి, జిల్లా గ్రంథాల�
ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చే ప్రణాళికలకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. మన ఊరు.. మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏయే పాఠశాలలకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలనే వివరాలు తెప్పించుకుంది
పందిరిపై కూరగాయలు సాగు చేస్తూ ఎందరో రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. కూరగాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. పందిరిసాగుకు యాజమాన్య పద్ధతులు, మెళకువలు పాటిస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిం
మంచాల మండలం పటేల్చెర్వుతండా ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులకు జనసందేశ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం సంస్థ సభ్యులు నోట్ బుక్స్లను అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి దన్నె భాష�