దోమ, డిసెంబర్26: దోమ మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో శని, ఆదివారాల్లో రాములు రెండవ స్మారక వాలీబాల్ టోర్ని నిర్వహిం చారు. ఈ టోర్నీకి జిల్లా పరిధిలోని ఆయా మండలాలు గ్రామాలకు చెం దిన 40 టీమ్లు పాల్గొన్నాయి. పోటీల్లో మొదటి బహుమతిని అయినా పూర్ ఏ టీమ్ కైవసం చేసుకోగా రెండో బహుమతిని కులకచర్ల, మూడో బహుమతిని కులకచర్ల మండలానికి చెందిన ఇప్పాయిపల్లి డ్రాగన్ టీమ్ కైవసం చేసున్నది.
ఈ వాలీబాల్ క్రీడలను ్ల డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడి ప్రారంభించగా ్ట బహుమతులను బేరి రామచంద్రయాదవ్ క్రీడాకారులకు అందజేశారు. కాగా గ్రామ యువకుడు గోవర్దన్ క్రీడాకారులకు భోజనాలు ఏర్పాటు చేశాడు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మల్లేశ్, ఎంపీటీసీ విజయా ఆంజనేయులు. గ్రామ రైతు బంధుసమితి కోఆర్డినేటర్ జనార్దన్ గౌడ్, ఎంఈవో హరిశ్చందర్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ ధనేశ్వర్, మాజీ ఎంపీటీసీ పద్మమ్మ, నిర్వాహకులు ఆనం ద్, సుభాన్, శ్రీనివాస్గౌడ్, ఖదీర్, అశోక్, ఎం నర్సింహు లు, బాబయ్య, అంజి లయ్య, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.