జిల్లాలో రెండు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపా రు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై మీడియా సమావేశాన్ని న�
రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీపై రోజురోజుకూ ప్రజలకు.. ఆ పార్టీ నాయకులకు నమ్మకం సన్నగిల్లుతున్నది. సోమవారం కడ్తాల్ మండలంలోని రావిచేడ్ గ్రామానికి చె�
అల్పపీడన ప్రభావంతో ఇటీవల మూడు రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని పలు మండలాల్లో అపార పంట నష్టం జరిగింది. ప్రధానంగా తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో కాగ్నా, మూసీ ఉప్పొంగి ప్ర�
గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసం, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి శ్రే�
స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలకు సో మవారం షెడ్యూల్ విడుదలైంది. కాగా, ఈ ఎన్నికలకు జిల్లా యం త్రాం గం అన్ని ఏర్పాట్లు చేసింది.
అటు సీఎం సొంత ఇలాకా.. ఇటు స్పీకర్ నియోజకవర్గం మధ్యలో తాండూరు నియోజకవర్గం ఉన్నది. ఈ రెండింటి మధ్య ఉన్న తాండూరులోని రోడ్లు నరకప్రాయంగా మారాయి. చిన్నపాటి వానకే బురదమయంగా మారుతుం డడంతో పాదచారులు, వాహనదారు లు
అబద్ధాల కాంగ్రెస్కు కాలం చెల్లిందని..మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన ఆ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరె�
వాయుగుండం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy Rains) ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడ�
పరిహారం ఇవ్వకుండా.. ప్రాజెక్టు వెడల్పు తగ్గించకుండా ఎలివేటెడ్ కారిడార్ భూ నిర్వాసితులతో కాంగ్రెస్ సర్కారుకు ఆడుకుంటున్నది. దీంతో బాధితులు న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు.
Fire Accident | మైలార్దేవ్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం తప్పింది. ఓల్డ్ టైర్స్ స్క్రాప్ లోడ్తో నిండి ఉన్న డీసీఎంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో పచ్చని పొలాల్లో ఏర్పాటు చేయనున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ అలైన్మెంట్ను తక్షణమే మార్చాలని బాధిత రైతులు డిమండ్ చేశారు.
రైల్వే బ్రిడ్జిల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. జిల్లాలో రైల్వేబ్రిడ్జిలను నిర్మించాలని పలుసార్లు ప్రజాప్రతినిధులు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ప్రజలు నిత్యం నరకయ�