Rangareddy | రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో సోమవారం లక్కీ డ్రా ద్వారా దరఖాస్తుదారులకు మద్యం షాపుల కేటాయింపు సజావుగా సాగింది. కలెక్టర్ నారాయణరెడ్డి సరూర్నగర్ యూనిట్ పరిధిలో నిర్వహించిన లక్కీ డ్రాకు ముఖ్య అ�
ORR | రంగారెడ్డి జిల్లా పరిధిలోని నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా దూసుకెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి.
రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ తీరుతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగునీరు కలగానే మిగలనున్నది. గోదావరి జలాల సంగతేమో కానీ కృష్ణా జలాల్లో వాటాకూ గండిపడనున్నది.
Rangareddy | రంగారెడ్డి జిల్లా కాటేదాన్ వద్ద తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. విద్యార్థుల ఇండ్ల వద్ద నుంచి దించి వస్తున్న సమయంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నాదర్గుల్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెంద�
Murder case | సీఐ పవన్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సురంగల్ గ్రామ రెవెన్యూలో 250 గజాల స్థలం రామగళ్ల ఎల్లయ్య పేరు మీద ఉంది. కాగా ఎల్లయ్యకు ముగ్గురు కుమార
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, నాగారంలోని భూదాన్ భూముల అక్రమాలకు భూదాన్ బోర్డ్ కస్టోడియన్ హోదాలో నవీన్ మిట్టల్, అప్పటి ఎమ్మార్వో మహమ్మద్ అలీ తలుపులు తెరిచారని, వారిపై కేసు నమోదు చేసేలా ఆదేశాల
Rangareddy | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం సురంగల్లో ఘోరం జరిగింది. ఆస్తి వివాదం నేపథ్యంలో బాబాయి రామగళ్ల శ్యామ్(45)పై కుమారుడు ప్రసాద్ కత్తితో దాడి చేశాడు.
జిల్లాలో రెండు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపా రు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై మీడియా సమావేశాన్ని న�
రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీపై రోజురోజుకూ ప్రజలకు.. ఆ పార్టీ నాయకులకు నమ్మకం సన్నగిల్లుతున్నది. సోమవారం కడ్తాల్ మండలంలోని రావిచేడ్ గ్రామానికి చె�
అల్పపీడన ప్రభావంతో ఇటీవల మూడు రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని పలు మండలాల్లో అపార పంట నష్టం జరిగింది. ప్రధానంగా తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో కాగ్నా, మూసీ ఉప్పొంగి ప్ర�