రంగారెడ్డి జిల్లాలో గత రెండేండ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తంభించిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాకు అనేక ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు పెద్దఎత్తున రావడంతో రాష్ట్రంలోనే రియల్ ఎస్టేట్ రం�
ACB Raids | నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధిలోని హిందూపూర్ గ్రామశివారులో ఉన్న వసుధ రైస్ మిల్లులో ఏసీబీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్�
రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ సోదాలు (ACB Raids) నిర్వహిస్తున్నది. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆరు బృందాలతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్
యాభై ఏండ్ల క్రితం దళితుల ఉపాధి కోసం ఇచ్చిన భూములను ప్రభుత్వం గుంజుకునే కుట్రలు చేస్తున్నదని, ప్రాణాలు పోయినా తమ భూములను వదులుకునేది లేదని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగ�
రంగారెడ్డి (Rangareddy) జిల్లాలోని సబ్రిజిస్ట్రేషన్ కార్యాలయాలు (Sub Registrar Office) అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారాయి. ఈ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఓ వైపు ఏసీబీ అధికారులు (ACB Raids) దాడులు జరుపుతున్నా అధికారుల తీర�
Kaveri Travels | రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ ఫ్లై ఓవర్పై వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో పొగలు వచ్చాయి. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నబస్సును పెద్ద అంబర్పేట్ వద్దనే డ్రైవర్ నిలిపివేశాడు.
Adibatla | మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఇవాళ సోదాలు చేశారు.
Chevella | చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని ధర్నా చేసిన 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజారవాణాకు ఇబ్బంది కలిగించారని, అనుమతి లేకుండా ధర్నా చేశారని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Chevella Accident | తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రంగారెడ్డి (Rangareddy) జిల్లా చేవెళ్ల సమీపంలో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టిన విషయం తెలిసిందే (Chevella Accident).
Chevella Accident | రంగారెడ్డి (Rangareddy) జిల్లా చేవెళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Chevella Accident) సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.