Congress Sarpanch | పరిగి నియోజకవర్గం కాడ్లాపూర్, రాపోలు గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు 1200 ఎకరాలు భూసేకరణ చేయడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాడ్లాపూర్ కాంగ్రెస్ సర్పంచ్ పులిందర�
Gandra Satyanarayana Rao | మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లకు పూరి గుడిసెలు తీసేసి, ఫొటోలు తీసి బేస్మెంట్ కట్టుకున్న తర్వాత ఇక్కడ ఇళ్లు కట్టొద్దని ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారన్నారు భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్య
Insutrial Park | ఓ వైపు తమ భూములు ఇచ్చేదిలేదని రైతులు నెత్తీనోరూ బాదుకుంటున్నా అవేమి పట్టనట్టుగా ఇండస్ట్రియల్ పార్క్ల పేరుతో ప్రభుత్వం ఏకపక్షంగా నోటిఫికేషన్లు జారీ చేస్తూనే ఉన్నది. ఇండస్ట్రియల్ పార్క్ పేరుత�
Greenfield Road | గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం తమ భూములు గుంజుకుంటే ఊరుకునేది లేదని బాధిత రైతులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలో ఫ్యూచర్ సిటీ కోసం నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం తమను బలి చేస్తారా? అని �
Industrial Park | రేవంత్ రెడ్డి మా జిల్లావాడు అనుకుంటే మమ్మల్నే మోసం చేస్తున్నాడని పరిగి మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూమి కోల్పోతున్న రైతు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు.
రంగారెడ్డి జిల్లాలో కారు బీభత్సం బీభత్సం సృష్టించింది. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహిఫిల్ హోటల్ సమీపంలో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ కారు పలు ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది.
Amangal | బీఆర్ఎస్ దక్కాల్సిన అధికారాన్ని తమవైపు లాక్కునేందుకు కుట్ర పన్నాయి. ఆమనగల్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా 8 వార్డులు దక్కాయి.
మహా నగర శివారుల్లోని మున్సిపాలిటీల్లో గులాబీ దండు నిటారుగా నిలబడింది. ప్రలోభాలు.. అధికార దుర్వినియోగం.. వ్యవస్థల్ని వాడుకొని బెదిరింపులు... ఇలా అధికార కాంగ్రెస్ అనేక అడ్డదారులు తొక్కి ప్రజాస్వామ్యాన్ని
Jalpalli | రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జల్పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 177లో ఉన్న ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేయాలని కలెక్టర్, ఆర్డీవో ఆదేశించారు.
Telangana | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎక్కడ సర్కార్ భూములున్నా ఆ పార్టీ నేతలు కబ్జా పెడుతున్నారు. చెరువులు, కుంటలు, గుట్టలు, నాలా లు.. వేటినీ వదలడం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జల�
Sub Registrar | రాష్ట్ర రెవెన్యూశాఖలో మరో అవినీతి తిమింగలం వెలుగులోకి వచ్చింది. ఏకంగా రూ. వంద కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్టు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జాయింట్ సబ్ రిజిస్ట్రార్(ఎస్సార్వో-1) మ�
Telangana | పరిశ్రమల అవసరాల పేరుతో ప్రభు త్వం ఆలయ భూములనూ వదలడంలేదు. ఫ్యూచర్సిటీలో భాగమైన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలోగల ఓంకారేశ్వరస్వామి ఆలయ భూమిని తీసుకోవడం కోసం నోటిఫికేషన్ జారీ చేసేందు�
రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో కుక్కల పట్టివేత అంశం తీవ్ర కలకలం రేపుతున్నది. గ్రామపంచాయతీ ఆదేశాల మేరకు కొందరు యాచారంలో ఉన్న వీధి కుక్కలను పట్టుకొని విష ప్రయోగం చేయడంతో కొన్ని కుక్కలు మృతి చెంద�