Jalpalli | రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జల్పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 177లో ఉన్న ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేయాలని కలెక్టర్, ఆర్డీవో ఆదేశించారు.
Telangana | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎక్కడ సర్కార్ భూములున్నా ఆ పార్టీ నేతలు కబ్జా పెడుతున్నారు. చెరువులు, కుంటలు, గుట్టలు, నాలా లు.. వేటినీ వదలడం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జల�
Sub Registrar | రాష్ట్ర రెవెన్యూశాఖలో మరో అవినీతి తిమింగలం వెలుగులోకి వచ్చింది. ఏకంగా రూ. వంద కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్టు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జాయింట్ సబ్ రిజిస్ట్రార్(ఎస్సార్వో-1) మ�
Telangana | పరిశ్రమల అవసరాల పేరుతో ప్రభు త్వం ఆలయ భూములనూ వదలడంలేదు. ఫ్యూచర్సిటీలో భాగమైన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలోగల ఓంకారేశ్వరస్వామి ఆలయ భూమిని తీసుకోవడం కోసం నోటిఫికేషన్ జారీ చేసేందు�
రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో కుక్కల పట్టివేత అంశం తీవ్ర కలకలం రేపుతున్నది. గ్రామపంచాయతీ ఆదేశాల మేరకు కొందరు యాచారంలో ఉన్న వీధి కుక్కలను పట్టుకొని విష ప్రయోగం చేయడంతో కొన్ని కుక్కలు మృతి చెంద�
Donation | శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానంలో ఏర్పాటు చేయనున్న ధ్వజ స్తంభం ఏర్పాటు కోసం బీఆర్ఎస్ నాయకులు భారీ మొత్తంలో విరాళం అందించారు. బీఆర్ఎస్ నేతలు రొక్కం భీం రెడ్డి, రొక్కం శేఖర్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులకు రూ. 4ల
Rangareddy | జిల్లా పరిధిలోని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో కలుపగా.. ఆ ప్రక్రియ శాస్త్రీయం గా జరగలేదని అధికారులు ఇష్టానుసారంగా చేశారని ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్
KS Rathnam | మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సురంగల్ గ్రామంలో మెడివిజన్ కంటి దవాఖాన వారి సౌజన్యంతో గ్రామానికి చెందిన బీజేపీ మండల కార్యదర్శి గుమ్మల్ల సీతారాం రెడ్డి, ఆయన సోదరుడు గుమ్మల్ల విక్రం రెడ్డి ఉచిత క
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన చర్చ తీవ్రమవుతున్న నేపథ్యంలో 2004 నుంచి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలు నెమరు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయం, వీలైనంత వర�
Ganja | యువకుడు గంజాయి మొక్కలు పెంచుతున్నాడన్న పక్కాసమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు దాడులు చేపట్టారు. అక్రమంగా గంజాయిని సాగు చేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం అక్రమార్కులకు అండగా నిలిస్తే.. సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ నిచ్చి గద్దెనెక్కిన పాలకులు వాటిని గాలికొదిలి.. ప్రశ్నించినందుకే పగబడితే..తమను పట్టించుకునే �
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంపై జిల్లా రైతాంగం భగ్గుమన్నది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో జిల్లాకు సాగు నీరందడం కష్టమనుకున్న తరుణంలో గత కేసీఆర్ ప్రభు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగు నీరందించేందుకు బీఆర్ఎస్ సర్కారు వరప్రదాయనిలా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రకు తెరతీశాయి. మొదటి నుంచి పాలమూరు-రంగారెడ్
రంగారెడ్డి జిల్లాలోని సాహెబ్నగర్ కలాన్ గ్రామ పరిధిలోని గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్కు సంబంధించిన కీలక కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. మార్కెట్ విలువ సుమారు రూ.15,000 కోట్లున