KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వికారాబాద్ నుండి తిరిగి వచ్చే క్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర పార్టీ సీనియర్ నేతలతో కలిసి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారంలోని తెల�
KTR | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారంలోని తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదిరెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ యాదిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వార�
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు రిబ్బన్కటింగ్లు చేస్తూ.. గత నోటిఫికేషన్లకే ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తూ.. తమ ఘనతగా చెప్పుకొంటున్న రేవంత్ ప్రభుత్వం.. తాజాగా కేసీఆర్ హయాంలో నిర్మించిన బడికి
జిల్లాలోని రైతులకు వరి సాగు కత్తిమీది సాములా మారింది. ఏటేటా ఖర్చులు పెరుగుతున్నా సరిపడా ఆదాయం సమకూరకపోవడంతో అన్నదాత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. గత బీఆర్ఎస్ హయాంలో సాగుకు ముందే పంట సాగుకు రైతుబంధు �
Double Murder | తాండూరుకు చెందిన ఇద్దరుమహిళలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల తోల్కట్ట గ్రామ సమీపంలో శవాలుగా మారారు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఇద్దరు మహిళల దారుణ హత్యకు గురవడం కలకలం రేపుతోంది.
School Bus | తెలంగాణ పబ్లిక్ స్కూల్ బస్సును కిరాయికి నడుపుతూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్న స్థానికులు స్కూల్ బస్సును ఇబ్రహీంపట్నం చౌరస్తాలో పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు.
Congress Sarpanch | పరిగి నియోజకవర్గం కాడ్లాపూర్, రాపోలు గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు 1200 ఎకరాలు భూసేకరణ చేయడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాడ్లాపూర్ కాంగ్రెస్ సర్పంచ్ పులిందర�
Gandra Satyanarayana Rao | మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లకు పూరి గుడిసెలు తీసేసి, ఫొటోలు తీసి బేస్మెంట్ కట్టుకున్న తర్వాత ఇక్కడ ఇళ్లు కట్టొద్దని ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారన్నారు భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్య
Insutrial Park | ఓ వైపు తమ భూములు ఇచ్చేదిలేదని రైతులు నెత్తీనోరూ బాదుకుంటున్నా అవేమి పట్టనట్టుగా ఇండస్ట్రియల్ పార్క్ల పేరుతో ప్రభుత్వం ఏకపక్షంగా నోటిఫికేషన్లు జారీ చేస్తూనే ఉన్నది. ఇండస్ట్రియల్ పార్క్ పేరుత�
Greenfield Road | గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం తమ భూములు గుంజుకుంటే ఊరుకునేది లేదని బాధిత రైతులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలో ఫ్యూచర్ సిటీ కోసం నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం తమను బలి చేస్తారా? అని �
Industrial Park | రేవంత్ రెడ్డి మా జిల్లావాడు అనుకుంటే మమ్మల్నే మోసం చేస్తున్నాడని పరిగి మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూమి కోల్పోతున్న రైతు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు.