రైల్వే బ్రిడ్జిల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. జిల్లాలో రైల్వేబ్రిడ్జిలను నిర్మించాలని పలుసార్లు ప్రజాప్రతినిధులు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ప్రజలు నిత్యం నరకయ�
రంగారెడ్డి జిల్లా ఫార్మా బాధిత రైతులు శుక్రవారం నగరంలోని నాంపల్లి (సీసీఎల్ఏ) అథారిటీ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ద్వారా రైతులు అందుకున్న నోటీసులను జడ్జికి అందజేసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.
తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా అగ్రభాగంలో నిలిచిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రంగారెడ్డి కలెక్టర
యాచకురాలిపై గుర్తుతెలియని వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘట న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సాగర్ రోడ్డులో గల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చోటుచేసుకున్నది.
Honey Trap | హానీట్రాప్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యోగా గురువు చిక్కాడు. ఆశ్రమంలో చేరిన ఇద్దరు యువతులు అతనికి సన్నిహితంగా మారి.. అనంతరం ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్కు దిగారు. ఇప్పటికే రూ.50 లక్ష
ఇటీవల ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం జరిగింది. వందల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రంగారెడ్డి జిల్లాలో వందలాది ఎకరాల్లో పంటలకు నష్టం జర�
CP Sudheer Babu | తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి మాసబ్ చెరువు వద్ద నిమజ్జన తీరును రాచకొండ పోలీస్ కమీషనర్ సుధీర్ బాబు గురువారం సాయంత్రం తుర్కయంజాల్ మున్సిపల్ కమీషనర్ అమరేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు.
Ganesh Immersion | భక్తిలో భగవంతుడితో పాటుగా సుమారు రూ. 5 లక్షలు విలువ చేసే బంగారు గొలుసును నిమజ్జనం చేసిన ఘటన తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి మాసబ్ చెరువు వద్ద చోటు చేసుకుంది.
రాష్ట్రంలో రైతులకు యూరియా (Urea) తిప్పలు తప్పడం లేదు. పొద్దున్నే పొలంకాడికి పోవాల్సిన అన్నదాతలు చేతిలో గొడుగు, సద్ది, పాసు పుస్తకాలు పట్టుకుని సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎండా, వాన లెక్కచేయకుండ�