Minister Harish Rao | అవాంతరాలు, అడ్డంకులను అధిగమిస్తూ, కుట్రలను చేదిస్తూ, కేసులను గెలుస్తూ.. కృష్ణమ్మ నీళ్లు తెచ్చి పాలమూరు ప్రజల పాదాలు కడుగుతానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు (CM KCR) మంత్రి హరీశ్ �
హైదరాబాద్తోపాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో జంట జలాశయాలకు వరద పోటిత్తింది. ఇప్పటికే నిండు కుండల్లా ఉండటంతో అధికారులు హిమాయత్ సాగర్ (Himayat Sagar), ఉస్మాన్ సాగర్ (Osman
జీహెచ్ఎంసీలో (GHMC) తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం కురుస్తున్నది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మరో మూడు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే (Heavy Rains) అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో హై
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణ జలవిజయ పతాకం ఎగురుతున్నదని మంత్రి కే తారకరామారావు వ్యాఖ్యానించారు. ‘ఆవిష్కృతం అవుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం! సగర్వంగా ఎగురుత
డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం దేశానికే ఆదర్శమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మంకాల్లో మహేశ్వరం, మలక్పేట, యాకుత్పురా, చాంద్రాయణగుట్ట నియోజక
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సాగునీరందించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల (పీఆర్ఎల్ఐ) డ్రై రన్కు సిద్ధమైంది.
రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖల మంత్రిగా పట్నం మహేందర్రెడ్డి బుధవారం పదవీబాధ్యతలు స్వీకరించారు. సచివాలయ భవనంలోని మొదటి అంతస్తులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రంగారెడ్డి, వికారాబా
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చిరకాల స్వప్నమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తపోతల పథకానికి (పీఆర్ఎల్ఐ) కావాల్సిన విద్యుత్తు వ్యవస్థలను సిద్ధం చేశామని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభా
Rangareddy | భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మంచిరేవులలో కోటి వృక్షార్చన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ క్రమంలో శనివారం ఉ�
HMDA | రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మోకిలలో హెచ్ఎండీఏ ప్లాట్ల వేలానికి అద్భుత ఆదరణ లభిస్తున్నది. శుక్రవారం మూడు రోజు నిర్వహించిన వేలంలో ప్లాట్ల కొనుగోలుకు పలువురు పోటీపడ్డారు.
Telangana | భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మంచిరేవులలో కోటి వృక్షార్చన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. అక్కడి ఫారెస్ట్రెక్ �
పంచమి తిథి శుభ ముహూర్తాన సీఎం కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో సిట్టింగ్లకే అవకాశం ఇవ్వడంతో
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ఎమ్మెల్యేలకే మరోసారి అవకాశం కల్పించి టికెట్లను ఖరారు చేయడంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సిట్టింగ్లకే టికెట్లను కే
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ దవాఖానను వందపడకలకు అప్గ్రేడ్ చేస్తూ వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్