Land Acquisition | రంగారెడ్డి జిల్లాలోని పచ్చని పొలాలపై ప్రభుత్వం కన్నేసింది. పారిశ్రామిక అవసరాల పేరుతో వెయ్యి ఎకరాల అసైన్డ్, పట్టా భూములను సేకరించేందుకు స్కెచ్ వేసింది. త్వరలో నోటిఫికేషన్ కూడా జారీ చేసేందుకు �
రంగారెడ్డిలోని మణికొండ, కొండాపూర్, ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యకలాపాలన్నీ ఏజెంట్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. కార్యాలయాల ఎంట్రీ గేటు నుంచి మొదలుపెడితే ఎగ్జిట్ గేట్ వరకు జరిగే ప్రతి పనిని వారే చక్కబెడుతు�
Patlolla Karthik Reddy | బహదూర్గూడలో 650 ఎకరాల భూమిని కాంగ్రెస్ సర్కార్ బలవంతంగా స్వాధీనం చేసుకుంటుండగా అడ్డుకున్నందుకు మహిళలు, గ్రామస్తులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిని అడ్డుకున్న బీఆర్ఎస్ నేత పట
RS Praveen kumar | నేను ఆ యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన సెషన్స్ జడ్జి (పోక్సో కేసులు) ఎల్బీ నగర్ ఇచ్చిన ఆర్డర్ చూశా. ఆ పిటిషన్లో బ్రదర్ ఆఫ్ రెస్పాండెంట్ (చనిపోయిన అమ్మాయి సోదరుడు) బెయిల్ను వ్యతిరేకించాడని ఉంది. అ�
Shabad Murders | రాష్ట్రంలో సంచలనం రేపిన షాబాద్ హత్యల నిందితుడు రాజ్కుమార్ సోమవారం విగతజీవిగా కనిపించాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్స్టేషన్ పరిధిలోని తన అమ్మమ్మ గ్రామం పెంజర్ల శివారులో పురుగుల మందు
Shabad Murders | షాబాద్లో ఆరు వరుస హత్యల ఘటనలో పోలీస్ శాఖ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పోక్సో కేసు నిందితుడికి బెయిల్ వచ్చేలా కొందరు పోలీసులు సహకరించారని ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఉన్నతాధికారులు తలలు పట్�
Shabad Murders |షాబాద్లో రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురుని వరుసగా హత్య చేసి మారణహోమాన్ని సృష్టించిన ఉన్మాది రాజ్కుమార్ ఆచూకీపై రెండు రోజులైనా స్పష్టత రాలేదు.
Shabad Accused | రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన ఆరు హత్యల కేసు నిందితుడు రాజ్కుమార్ పోలీసుల అదుపులో ఉన్నాడన్న ప్రచారాన్ని చేవెళ్ల డీసీసీ యోగేశ్ గౌతమ్ ఖండించారని తెలిసిందే. నిందితుడు చేగూరు రైల్వే ట్రాక్
Shabad Murders | రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన ఆరు హత్యల కేసుపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. నిందితుడు రాజ్కుమార్ పోలీసుల అదుపులో ఉన్నాడన్న ప్రచారాన్ని చేవెళ్ల డీసీసీ యోగేశ్ గౌతమ్ ఖండించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం.. పోలీసుల అలసత్వం.. ఆరు నిండు ప్రాణాలను బలితీసుకున్నది. పోక్సో కేసు పెట్టారనే కక్షతో ఓ ఉన్మాది పగతో రగిలిపోయాడు. తనపై పోక్సో కేసు పెట్టిన బాలిక, ఆమె కుటుంబసభ్యులతో పాటు తనను ప్రశ్నించ�
Harish Rao | రాష్ట్రంలో ఈరోజు జరిగిన హృదయ విదారక సంఘటన ప్రతి మధ్యతరగతి, పేద కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ముఖ్యంగా ఆడపిల్లలున్న తల్లిదండ్రులందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రంగారెడ్డి జిల్లా షాబాద్ల�
KTR | షాబాద్లో జరిగిన ఆరు హత్యలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలు.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన హత్యలేనని కేటీఆర్ అన్నారు. ఈ ఆరుగురి హత్యకు కచ్చితంగా హోంశాఖ వైఫల్యం, నిందితుడికి బెయిల్ వచ్చేలా నిర్లక్ష్యంగా వ
RS Praveen Kumar | మే 8వ తేదీని బండి సాయి భగీరథ్ను జైలుకు పోకుండా చూసిండు రేవంత్ రెడ్డి... ఇక్కడ కూడా మే 16న వాడు జైలుకు పోకుండా చూసిర్రు. అంటే పోక్సో నిందితులంటే నీకంత ప్రేమ ఏంటి రేవంత్ రెడ్డి అని షాబాద్ హత్యకేసుల న�