ఇటీవల ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం జరిగింది. వందల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రంగారెడ్డి జిల్లాలో వందలాది ఎకరాల్లో పంటలకు నష్టం జర�
CP Sudheer Babu | తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి మాసబ్ చెరువు వద్ద నిమజ్జన తీరును రాచకొండ పోలీస్ కమీషనర్ సుధీర్ బాబు గురువారం సాయంత్రం తుర్కయంజాల్ మున్సిపల్ కమీషనర్ అమరేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు.
Ganesh Immersion | భక్తిలో భగవంతుడితో పాటుగా సుమారు రూ. 5 లక్షలు విలువ చేసే బంగారు గొలుసును నిమజ్జనం చేసిన ఘటన తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి మాసబ్ చెరువు వద్ద చోటు చేసుకుంది.
రాష్ట్రంలో రైతులకు యూరియా (Urea) తిప్పలు తప్పడం లేదు. పొద్దున్నే పొలంకాడికి పోవాల్సిన అన్నదాతలు చేతిలో గొడుగు, సద్ది, పాసు పుస్తకాలు పట్టుకుని సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎండా, వాన లెక్కచేయకుండ�
గండీడ్ ఆగస్టు 19: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒక యువకుడిపై చిరుత పులి (Leopard) దాడి చేసింది. సాయంత్రం ఇంటికి వెళ్తుండా నరేష్పై చిరుత దాడికి పాల్పపడడం కలకలం రేపింది.
Rangareddy | రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని బాటసింగారం వద్ద ఓ కారు ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
నిరంతరం వర్షాల దృష్ట్యా రానున్న రెండు రోజుల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ర�
రంగారెడ్డిజిల్లాలో అత్యంత విలువైన భూదాన్ భూములు కాపాడటంలో అధికారులు ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నారు. భూదాన్ భూముల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన బోర్డు రద్దు కావటంతో అధికారులు ఎవరూ పట్టించుకోవటంలేదు.