గండీడ్ ఆగస్టు 19: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒక యువకుడిపై చిరుత పులి (Leopard) దాడి చేసింది. సాయంత్రం ఇంటికి వెళ్తుండా నరేష్పై చిరుత దాడికి పాల్పపడడం కలకలం రేపింది.
Rangareddy | రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని బాటసింగారం వద్ద ఓ కారు ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
నిరంతరం వర్షాల దృష్ట్యా రానున్న రెండు రోజుల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ర�
రంగారెడ్డిజిల్లాలో అత్యంత విలువైన భూదాన్ భూములు కాపాడటంలో అధికారులు ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నారు. భూదాన్ భూముల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన బోర్డు రద్దు కావటంతో అధికారులు ఎవరూ పట్టించుకోవటంలేదు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను ఎగరవేసి సత్తా చాటుతుందని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ధీమా వ్యకం చేశారు.
Maheshwaram | రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రొటోకాల్ పాటించాలని కోరినందుకు బీఆర్ఎస్ నేతలపై పోలీసులు విరుచుకుపడ్డారు. పిడుగుద్ద�
పెళ్లికి వెళ్లి తిరిగి వచ్చే లోపు దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లోని బంంగారు అభరణాలను అపహరించుకుపోయారు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని కాకునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో దాత గోపని భీమన్న సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం అమర్చారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి విజేత కాలనీలో రోడ్లు ధ్వంసమై వాహనాల రాకపోకలకు కష్టతరమవుతున్నది. నడిచేందుకు కూడా గుంతల్లోని మురుగు అడ్డంకిగా మారింది. సర్కస్ ఫీట్లు చేస్తేనే ఇండ్ల్లకు చేరే