ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గంలో పంటపొలాలకు జీవం పోసినట్లయ్యింది.
నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల క్రితం రాజీవ్ యువ వికాసం (Rajiv Yuva Vikasam) పథకానికి శ్రీకారం చుట్టింది. పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనార్టీలకు రూ.50
రుపేద ఉపాధిహామీ కూలీల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మీయ భరోసాను నిధుల కొరత వేధిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భూములేని నిరుపేద ఉపాధిహామీ కూలీలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని హ�
విద్యార్థుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ బూతులు తిడుతూ ఇబ్బందులు పెడుతున్న బాలుర పాఠశాల హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని షాబాద్ గ్రామస్తులు డిమాండ్ చేశారు.
ప్రజావ్యతిరేక పాలన అంతం కావాలంటే రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాగజ్ఘట్ నుండి జాపాల వరకు రూ. 3 కోట్ల 75లక్షల నిధులను రోడ్డు విస్తరణ పనులకు కేటాయించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ అలసత్వం వలన ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
Youth Arrest | మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బంగాలీగూడ గ్రామానికి చెందిన సున్నం మధు, ప్రస్తుతం బండ్లగూడ జాగిర్ లో నివాసముంటున్న చేవెళ్ల మండల పరిధిలోని దామరగిద్ద గ్రామానికి చెందిన కొత్త మల్లె వెంకటేష్లు ఇ�