గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాగజ్ఘట్ నుండి జాపాల వరకు రూ. 3 కోట్ల 75లక్షల నిధులను రోడ్డు విస్తరణ పనులకు కేటాయించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ అలసత్వం వలన ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
Youth Arrest | మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బంగాలీగూడ గ్రామానికి చెందిన సున్నం మధు, ప్రస్తుతం బండ్లగూడ జాగిర్ లో నివాసముంటున్న చేవెళ్ల మండల పరిధిలోని దామరగిద్ద గ్రామానికి చెందిన కొత్త మల్లె వెంకటేష్లు ఇ�
Girl kidnap Case | పహాడిషరీఫ్ పరిధిలోని సర్దార్నగర్లో బాలిక కుటుంబం నివాసం ఉంటుండగా.. బాలిక స్థానిక పాఠశాలలో చదువుకుంటుంది. అయితే 2020 ఫిబ్రవరి 29న స్కూల్ నుండి ఇంటికి వెళ్లడానికి బస్సు కోసం వేచి యున్న బాలిక దగ్గరక
MPDO Aparna | నర్సరీల్లో మొక్కల సంరక్షణ పకడ్బందీగా చేపట్టాలని షాబాద్ ఎంపీడీవో అపర్ణ అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని సీతారాంపూర్ గ్రామంలో హరితహారం నర్సరీని పరిశీలించారు.
Pharma City | ఫార్మాసిటీలో భూముల కోల్పోయిన రైతులకు ఈనెల 7వ తేదీన లక్కీ లాటరీ ద్వారా ప్లాట్లను ఎంపిక చేస్తారు. ఎంతో కాలం నిరీక్షణ తర్వాత రైతులకు ప్లాట్లు దక్కనున్నాయి.
ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతులందరికీ పారదర్శకంగా ప్లాట్ల పంపిణీ జరగాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట్ వద్ద ఫార్మా రైతుల కోసం తయారు చ�
ఆ గతుకుల రోడ్డుపై ప్రయాణం సాగించేందుకు వాహనదారులు ప్రతినిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. కాంట్రాక్టర్ పనులు చేయకుండా వదిలివేయడంతో ఆ రోడ్డు ద్వారా రాకపోకలు సాగించాలంటే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటు�