Girl kidnap Case | పహాడిషరీఫ్ పరిధిలోని సర్దార్నగర్లో బాలిక కుటుంబం నివాసం ఉంటుండగా.. బాలిక స్థానిక పాఠశాలలో చదువుకుంటుంది. అయితే 2020 ఫిబ్రవరి 29న స్కూల్ నుండి ఇంటికి వెళ్లడానికి బస్సు కోసం వేచి యున్న బాలిక దగ్గరక
MPDO Aparna | నర్సరీల్లో మొక్కల సంరక్షణ పకడ్బందీగా చేపట్టాలని షాబాద్ ఎంపీడీవో అపర్ణ అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని సీతారాంపూర్ గ్రామంలో హరితహారం నర్సరీని పరిశీలించారు.
Pharma City | ఫార్మాసిటీలో భూముల కోల్పోయిన రైతులకు ఈనెల 7వ తేదీన లక్కీ లాటరీ ద్వారా ప్లాట్లను ఎంపిక చేస్తారు. ఎంతో కాలం నిరీక్షణ తర్వాత రైతులకు ప్లాట్లు దక్కనున్నాయి.
ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతులందరికీ పారదర్శకంగా ప్లాట్ల పంపిణీ జరగాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట్ వద్ద ఫార్మా రైతుల కోసం తయారు చ�
ఆ గతుకుల రోడ్డుపై ప్రయాణం సాగించేందుకు వాహనదారులు ప్రతినిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. కాంట్రాక్టర్ పనులు చేయకుండా వదిలివేయడంతో ఆ రోడ్డు ద్వారా రాకపోకలు సాగించాలంటే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటు�
Rythu Vedika | అన్నదాతల సంక్షేమానికి పెద్దఫీట వేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం... రైతుల ప్రయోజనాల కోసం పంటల సాగుపై రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో గ్రామాల్లో రైతువ�
జిల్లాలోని రెవెన్యూశాఖలో అవినీతి తిమింగలాలు ఏసీబీకి చిక్కుతున్నాయి. ఆ శాఖలో అవినీతి పేరుకుపోయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. పైసలు లేనిదే ఫైళ్లు ముందుకు కదలవని �
షాద్నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మున్సిపాలిటీలోని 22వ వార్డులో నూతన సీసీరోడ్డు పనులతోపాటు పలు వార్డుల్లో సోమవారం అభివృద్ధి పనులను ప్రా�