హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా జాన్వాడలో విషాదంచోటు చేసుకుంది. నీటి సంపులో పడి మూడేండ్ల చిన్నారి ప్రియాన్ష్ మృతి చెందాడు. ఇంటి ముందుకు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందాడు. అప్పటి వరకు కండ్లముందే ఆడుకుంటున్న తమ బిడ్డ ఇంతలోనే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Super El Nino | ముంచుకొస్తున్న సూపర్ ఎల్ నినో! భారత్లో ఖరీఫ్ సీజన్లో వర్షాలు తగ్గే ప్రమాదం?
Traffic alert | నేడు హైదరాబాద్కు ప్రధాని మోదీ రాక.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు