స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతిచెందిన ఘటన గురువారం నల్లగొండలో జరిగింది. నల్ల గొండ మండలంలోని తొరగల్కు చెందిన చింతపల్లి జస్మి త(4) మాస్టర్స్మైండ్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది.
బొలెరో వాహనం ఢీకొని నాలుగేండ్ల బాలిక అక్షర అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషాద సంఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధి కొలుముంతల్ పహాడ్ గ్రామ పంచాయతీ బాపూజీ నగర్ వద్ద (జాతీయ రహదారి 167) పై �
డెంగ్యూతో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. వేలేరుకు చెందిన సూత్రపు రమేశ్ కూతురు శాన్వి(7)కి మూడు రోజుల క్రితం జ్వరం రాగా, కుటుంబసభ్యులు హనుమకొండలోని ఓ ప్ర
వైద్యుల నిర్లక్యం ఏడాది బిడ్డ ప్రాణం తీసింది. పిల్లాడిని చూడకుండానే దవాఖానాలను మార్చిమార్చి రిఫర్ చేసిన వైద్యుల నిర్లక్ష్యం చివరికి ఆ చిన్నారి ప్రాణాలు బలిగొన్నది. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో జరిగింద�
ఆడుకుంటూ వెళ్లి సరూర్గర్ చెరువు లో పడి చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు కు చెందిన పాలకుర్తి శ్రీను, భార్య శ్రావణి సరూర్�
మూడేళ్లకే నూరేళ్లు నిండాయి. అత్తింటికి వచ్చి ప్రమాదవశాత్తూ బావిలో పడగా, ఆ చిన్నారి ప్రాణాలు గాల్లో కలిశాయి. విషయం తెలిసిన తల్లిదండ్రులు అక్కడకు చేరుకొని గుండెలు బాదుకున్నారు.
Child Dies | ట్యూషన్కు వెళ్తున్న తన అన్నకు బాయ్ చెప్తూ.. ఓ ఏడాదిన్నర చిన్నారి రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారిపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
కంటి వైద్యం కోసం వెళ్తే ఐదేండ్ల చిన్నారి ప్రాణమే పోయిన ఘటన హైదరాబాద్ నగర పరిధిలో చోటుచేసుకున్నది. పటాన్చెరు ప్రాంతానికి చెందిన రవి, మౌనిక కుమార్తె అన్విక(5) కంటికి చీపురు పుల్ల తగలడంతో కంటి సమస్య ఏర్పడి
Khammam | ఖమ్మం(Khammam) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గెండెపోటుతో( Heart attack) నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన ఖమ్మంలోని ఎంవీపాలెంలో చోటు చేసుకుంది.
KTR | తెలంగాణ రాష్ట్రంలో వైద్యారోగ్య రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సరిపడా వైద్య సిబ్బం�
కేరళకు చెందిన ఓ ఐదేండ్ల చిన్నారి ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’తో మృతి చెందింది. బాధిత బాలిక ఈ నెల 1న మళ్లీ 10వ తారీఖున స్థానికంగా ఉన్న చెరువులో స్నానానికి వెళ్లినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
Bihar | భాజా భజంత్రీలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పు మోగింది. నిన్నటి వరకు పెళ్లి పనులు చకచకా ముందుకు కొనసాగాయి. కానీ చిన్నారి మృతితో పెళ్లి పనులు ఆగిపోయాయి. కుటుంబ సభ్యులందరూ