Rs praveen kumar | రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని చేవెళ్ల వదవ్ద పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం నరేందర్ రెడ్డిని శంకర్పల్లి వద్ద అ
పోక్సో కేసు పెట్టారనే కక్షతో రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఆరుగురిని హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో బాధిత కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీ�
Rangareddy | పోక్సో కేసు పెట్టారనే కక్షతో రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన ఆరుగురి హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మైనర్ బాలికను నిందితుడు రాజ్కుమార్ బలవంతంగా ఇంటి నుంచి కారులో తీసుకెళ్త
Rangareddy | రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మీ నాన్నను ఎలా చంపేశారో.. మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తానని పోక్సో బాధితురాలిని గతంలోనే రాజ్కుమార్న�
Rangareddy | రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసుకు సంబంధించి ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి కీలక విషయాలను వెల్లడించారు.
Pocso Case | రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో దారుణం జరిగింది. తనపై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపించారనే కక్షతో ఓ వ్యక్తి అరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మృతుల్లో మైనర్ బాలిక కుటుంబసభ్యులతో పాట
ఓటు అత్యంత విలువైనది.. దానిని కాపాడుకో వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉన్నది. అందులో భాగమైన సర్(ఎస్ఐఆర్) ప్రక్రియలో ఓటరు నమోదు చేసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి అన్�
MLA Kale Yadaiah | కాంగ్రెస్ సర్కార్ పాలనలో గ్రామాల్లో రోడ్ల పరిస్థితి, అభివృద్ధి ఎలా ఉందో స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ చెప్పకనే చెబుతున్నాయి.
Future City Victim | కోర్టు స్టే ఉన్నా కూడా అవేమీ లెక్కచేయకుండా అధికారులు తమ భూముల్లోకి చొరబడి దౌర్జన్యం చేస్తున్నారని బాధిత రైతుల ఆవేదన వ్యక్తం చేస్తుండటం.. ఫ్యూచర్ సిటీలో కాంగ్రెస్ సర్కార్ పేదల భూములు ఎలా లాక్కు�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వికారాబాద్ నుండి తిరిగి వచ్చే క్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర పార్టీ సీనియర్ నేతలతో కలిసి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారంలోని తెల�
KTR | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారంలోని తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదిరెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ యాదిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వార�
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు రిబ్బన్కటింగ్లు చేస్తూ.. గత నోటిఫికేషన్లకే ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తూ.. తమ ఘనతగా చెప్పుకొంటున్న రేవంత్ ప్రభుత్వం.. తాజాగా కేసీఆర్ హయాంలో నిర్మించిన బడికి
జిల్లాలోని రైతులకు వరి సాగు కత్తిమీది సాములా మారింది. ఏటేటా ఖర్చులు పెరుగుతున్నా సరిపడా ఆదాయం సమకూరకపోవడంతో అన్నదాత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. గత బీఆర్ఎస్ హయాంలో సాగుకు ముందే పంట సాగుకు రైతుబంధు �
Double Murder | తాండూరుకు చెందిన ఇద్దరుమహిళలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల తోల్కట్ట గ్రామ సమీపంలో శవాలుగా మారారు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఇద్దరు మహిళల దారుణ హత్యకు గురవడం కలకలం రేపుతోంది.