కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామంలో సోషల్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చందుపట్ల వెంకటేష్ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నెమెంట్ గురువారం ముగిసింది.
రీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డి పేట గ్రామంలో సోషల్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చందుపట్ల వెంకటేష్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను తెలంగాణ బీసీ సిటిజెన్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు జనార�
Cricket In Dhoti-Kurta | రోటీన్కు భిన్నంగా క్రికెట్ మ్యాచ్ జరిగింది. క్రీడాకారులు ధోతీ, కుర్తా ధరించి క్రికెట్ ఆడారు. (Cricket In Dhoti-Kurta) సంస్కృత భాషలో వ్యాఖ్యానం చెప్పారు. అలాగే గెలిచిన జట్టును అయోధ్య సందర్శనకు తీసుకెళ్తార�
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు పాకిస్థాన్కు ఎదురుదెబ్బ తగిలింది. భుజం గాయం కారణంగా యువ పేసర్ నసీమ్ షా మెగాటోర్నీకి దూరమయ్యే చాన్స్ కనిపిస్తున్నది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నది. 2024 టీ20 ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుంటూ యువ రక్తాన్ని ప్రోత్సహిస్తున్నది. దేశవాళీ టోర్నీలతో పాటు ఐపీఎల్లో ఆకట్టుకున్న
పోర్షె గ్రాండ్ ప్రి టెన్నిస్ టోర్నీని డిఫెండింగ్ చాంపియన్ ఇగా సియాటెక్ గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సియాటెక్ 6-3, 6-4 స్కోరుతో అరినా సబలెంకపై గెలిచి టైటిల్ను కైవసం చేసుకుంది.
ఈజిప్టు వేదికగా జరిగే వాలీబాల్ వరల్డ్కప్ టోర్నీకి రాష్ర్టానికి చెందిన పారా ప్లేయర్ దీరావత్ మహేశ్నాయక్ ఎంపికయ్యాడు. సీఎం కేసీఆర్ దత్తత మండలం మూడుచింతలపల్లిలోని లింగాపూర్ తండాకు చెందిన మహేశ్
ఇంగ్లండ్ వేదికగా జరిగే ద హండ్రెడ్ టోర్నీలో భారత మహిళల క్రికెట్ టీమ్ నాయక ద్వయం హర్మన్ప్రీత్కౌర్, స్మృతి మందన బరిలోకి దిగబోతున్నారు. గురువారం జరిగిన లీగ్ వేలంలో ట్రెంట్ రాకెట్స్ టీమ్కు హర్మన�
జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన యువ అథ్లెట్ జివాంజి దీప్తి పసిడి పతకంతో మెరిసింది. పుణే వేదికగా జరిగిన టోర్నీ మహిళల 400 మీటర్ల విభాగంలో దీప్తి స్వర్ణం కైవసం చేసుకుంది.
సే నో టూ డ్రగ్స్ థీమ్తో ఎల్బీ స్టేడియంలో జరిగిన సినీ తారల క్రికెట్ మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్లో టాలీవుడ్ను ఓడించిన బాలీవుడ్.. సీసీసీ కప్ను గెలుచుకుంది.
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్రికెట్ స్టేడియంలో మరో క్రీడా సంగ్రామం మొదలైంది. మంత్రి హరీశ్రావు నేతృత్వంలో జరుగుతున్న సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ సీజన్-3 మ్యాచ్లు గురువారం ఉదయం అట్టహాసంగా ఆరంభమ
క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డిలోని గురుకుల పాఠశాల ఆవరణలో యువజన క్రీడలను ఆయన మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. యువకులు, విద్యార్థులు ప్రతి రోజూ �
నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో కేసీఆర్ సేవాదళ్ ఆధ్వర్యంలో కేసీఆర్ కప్-23 నిజామాబాద్ పార్లమెంట్ లెవల్ కబడ్డీ పోటీలు మంగళవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా రాష్ట్ర స్పోర్ట్స్�
ఖమ్మం మరోసారి అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు వేదికగా మారనుంది. ఐటీసీఎఫ్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఆల్ఇండియా టీ20 క్రికెట్ టోర్నీ జరుగుతుందని కేపీఎల్ చైర్మన్ డాక్టర�