స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నమెంట్లో పాల్గొనే భారత బృందంలో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ (52 కేజీలు) చోటు దక్కించుకుంది. బల్గేరియా వేదికగా జరుగుతున్న మెగా టోర్నీ కోసం మన దేశం నుంచి 17 మంది బాక్సర్
ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్ తొలి పోరులో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. గ్రూప్-‘వై’లో భాగంగా బుధవారం జరిగిన పోరులో భారత్ 2-3తో ఆతిథ్య మలేషియా చేతిలో ఓడింది. సీనియర్ల గైర్హాజరీలో
కరోనా వైరస్ కారణంగా గత రెండేండ్లుగా రద్దవుతూ వస్తున్న ప్రతిష్ఠాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీకి సమయం ఆసన్నమైంది. పటిష్ట ఏర్పాట్ల మధ్య రెండు దశలుగా సాగనున్న ఈ మెగా టోర్నీ తొలి అంచెకు గురువారం తెరలేవను�