దోమ మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో శని, ఆదివారాల్లో రాములు రెండవ స్మారక వాలీబాల్ టోర్ని నిర్వహిం చారు. ఈ టోర్నీకి జిల్లా పరిధిలోని ఆయా మండలాలు గ్రామాలకు చెం దిన 40 టీమ్లు పాల్గొన్నాయి. పోటీల్లో మొదట�
ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో భాగంగా చెన్నైలో జరగుతున్న సౌత్ జోన్ స్థాయి మహిళా కబడ్డీ పోటీల్లో ఎంజీయూ జట్టు తొలి మ్యాచ్ విజయం సాధించినట్లు యూనివర్సిటీ స్పోర్ట్స్బోర్డు కార్యదర్శి డాక్టర్ జి.�
శివంపేట మాజీ జడ్పీటీసీ స్వర్గీయ లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం ఈ నెల 13 నుంచి 23 వరకు నర్సాపూర్లో నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ను విజయవంతం చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారె�
ఆటల పోటీల్లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. జిల్లాలోని మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్, అండర్ -17 బాలబాలికల బ్యా�
మండల కేంద్రంలోని హైస్కూల్ గ్రౌండ్లో శుక్రవారం 55వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ ఖోఖో పోటీలను ఖోఖో అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జంగ రాఘవరెడ్డి, అల్పోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, ప్రా�
ములుగు జిల్లా ఏటూరునాగారంలోని కొమురంభీం స్టేడియంలో రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే క్రీడల కోసం ఉట్నూరు, భద్రాచలం, మైదాన ప్రాంతానికి చెందిన
జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నీని ఆదివారం సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు. లేక్ వ్యూ టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో సుమారు 400 మం
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఉబర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి సిక్కిరెడ్డి-అశ్వినీ పొన్నప్ప జోడీ వైదొలిగింది. బ్యాంకాక్ వేదికగా మే 8 నుంచి షురూ కానున్న టోర్నీకి గాయం కారణంగా సిక్కిరెడ్డి దూరమైంది. ఈ �
పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని సీఆర్పీఎఫ్ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రాజశేఖర్ అన్నారు.మంగళవారం సీఆర్పీఫ్ పాఠశాల నుంచి జాతీయస్థాయి బాస్�
స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రెగ్యులర్ కెప్టెన్గా ఎంపికైన తర్వాత.. అతడు పట్టిందల్లా బంగారంగా మారింది. స్వదేశంలో తిరుగులేని ప్రదర్శనతో దుమ్మురేపుతున్న టీమ్ఇండియా వరుసగా నాలుగో సిరీస్ను క్లీన్స్వ�
దివ్యాంగుల టీ20 టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. తుదిపోరులో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో విదర్భపై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన విదర్భ 19.1 ఓవర్లలో 97 పరుగులకు
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొననున్న భారత జట్టులో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ చోటు దక్కించుకుంది. ఆసియా క్రీడల ట్రయల్స్లో సోమవారం జరీన్ (52 కేజీలు)తోపాటు ఒలింపిక్ కాంస్య విజేత లవ్లీనా బొర్గో
త్వరలో రాష్ట్రంలో చేపట్టే 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీలో క్రీడాకారులకు 2 శాతం కోటా ఉంటుందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్లోని జెడ్పీ మైదానంలో సోమవారం రాష్ట్రస్థాయి కబ