వారం రోజులుగా తాగునీరు రావడం లేదని సమస్యను పరిష్కరించాలని మహిళలు సోమవారం ఖాళీ బిందెలతో అయినాపూర్ గ్రామ పంచాయతీ ఎదుట ఆం దోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. గ్రామంలోని నాలు గు వార్డుల�
దోమ మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో శని, ఆదివారాల్లో రాములు రెండవ స్మారక వాలీబాల్ టోర్ని నిర్వహిం చారు. ఈ టోర్నీకి జిల్లా పరిధిలోని ఆయా మండలాలు గ్రామాలకు చెం దిన 40 టీమ్లు పాల్గొన్నాయి. పోటీల్లో మొదట�