ముభారక్పూర్, గుబ్బడీఫత్యేపూర్ గ్రామాల మధ్యనున్న మూసి వాగుపై కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో రైతులు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి 2017 సంవత్సరంలోనే పునాదు�
మౌలిక వసతులను కల్పిస్తూ.. ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో గత ఐదేం డ్ల కాలంలో ప్రసవాల సంఖ్య భారీగా పెరిగింది
రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటర్ల నమోదు ప్రక్రియ ము మ్మరంగా సాగుతున్నది. ఇప్పటివరకు ఆఫ్లైన్, ఆన్లైన్ విధానం ద్వారా 4,115 మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీ వర కు ఆఫ్�
ఒక పక్క రాష్ట్రంలో పల్లెలకూ రోడ్ల సౌకర్యం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం మిగతా రాష్ర్టాలకూ ఆదర్శప్రాయంగా నిలుస్తుంటే... మరోపక్క జాతీయ రహదారులు అధ్వానంగా తయారై వాహనదారులకు నిత్య నరకం చూపిస్తున్నాయి
పోడు భూముల సర్వే పనులను వేగవంతం చేస్తామని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు అమయ్కుమార్, నిఖిత పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. శుక్రవారం గిరిజన సంక్షేమశాఖ మంత్�
రాష్ట్రంలో 24 శాతం ఉన్న అటవీప్రాంతాన్ని 33శాతం పెంచడానికి సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన హరితహార కార్యక్రమంతో ప్రతియేటా ప్రజల భాగస్వామ్యంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. మండలంలో�
మంచాల మండలం ఆరుట్ల గ్రామ సమీపంలో ఉన్న బుగ్గరామలింగేశ్వరస్వామి జాతర మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి స్వామివారికి పూజలు చేశారు. భక్తులు సత్యనారాయణస్వామ
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో టీఎస్-బీపాస్ విధానం విజయవంతంగా అమలవుతున్నది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల ఏర్పాటుకు అనుమతులు సులభంగా, వేగంగా లభిస్తున్నాయి. దరఖాస్తు నుంచి అనుమతుల జారీ వరకు అన్నీ ఆన్లైన్�
రంగారెడ్డి జిల్లా అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా 1,25,456 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా.. 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించనున్నారు. మొత్తం 38 కేంద్�
ఎల్బీనగర్వాసులు దశాబ్దాలకాలంగా ఎదురుచూసిన ఉదయం రానే వచ్చింది. సమస్యల నివేదన - సత్వర పరిష్కారమే ఎజెండాగా బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ‘మన నగరం’ �
ఆవులు, గేదెల్లో దోమలు, ఈగల కారణంగా వ్యాపిస్తున్న లంపీస్కిన్ వ్యాధి నివారణకు వ్యాక్సినేషన్ ప్రక్రియ రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్నది.
తెలంగాణ సర్కార్ విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ‘తొలిమెట్టు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థుల్లో సామర్థ్యాన్ని పెంచుతున్నారు.
జిల్లాలో అడవుల సంరక్షణకు అటవీ శాఖ అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. అటవీ భూ ములు కబ్జాకు గురికాకుండా ఫెన్సింగ్తోపాటు కందకాలను తవ్వించడంతోపాటు సర్వేచేసే హద్దులను ఏర్పాటు చేస్తున్నారు.