మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో టీఎస్-బీపాస్ విధానం విజయవంతంగా అమలవుతున్నది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల ఏర్పాటుకు అనుమతులు సులభంగా, వేగంగా లభిస్తున్నాయి. దరఖాస్తు నుంచి అనుమతుల జారీ వరకు అన్నీ ఆన్లైన్�
రంగారెడ్డి జిల్లా అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా 1,25,456 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా.. 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించనున్నారు. మొత్తం 38 కేంద్�
ఎల్బీనగర్వాసులు దశాబ్దాలకాలంగా ఎదురుచూసిన ఉదయం రానే వచ్చింది. సమస్యల నివేదన - సత్వర పరిష్కారమే ఎజెండాగా బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ‘మన నగరం’ �
ఆవులు, గేదెల్లో దోమలు, ఈగల కారణంగా వ్యాపిస్తున్న లంపీస్కిన్ వ్యాధి నివారణకు వ్యాక్సినేషన్ ప్రక్రియ రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్నది.
తెలంగాణ సర్కార్ విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ‘తొలిమెట్టు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థుల్లో సామర్థ్యాన్ని పెంచుతున్నారు.
జిల్లాలో అడవుల సంరక్షణకు అటవీ శాఖ అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. అటవీ భూ ములు కబ్జాకు గురికాకుండా ఫెన్సింగ్తోపాటు కందకాలను తవ్వించడంతోపాటు సర్వేచేసే హద్దులను ఏర్పాటు చేస్తున్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని.. నాలుగేండ్లు ఫోకస్ పెట్టి కష్టపడి విద్యను అభ్యసిస్తే మంచి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్ �
మున్సిపాలిటీ పరిధిలో యాదవులు సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తట్టిఅన్నారంలో రాధాకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. గ్రామంలో డీజే శబ్దాల మధ్య దున్నపోతులను ఊరేగించారు.
జినుగుర్తి -తట్టేపల్లి బీటీ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాండూరు మండలం జినుగుర్తి గేట్ నుంచి పెద్దేముల్ మండలం తట్టే పల్లి వరకు డబుల్ లైన్ బీటీ రోడ్డు పనులు నిర్వహిస్తున్నారు.
ఇది మీ ప్రభుత్వం. కుల వృత్తులను ఆదరించే ప్రభుత్వం. రాష్ట్రంలోని 2,29,852 మంది గీత కార్మికుల్లో టీఎస్టీలో 4,181 మంది సభ్యులు ఉండగా, టీఎఫ్టీల్లో మరో 3,559 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు.
Minister KTR | ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులు ధ్వంసమయ్యాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇక్కడ కుల వృత్తులను బలోపేతం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 13 నియోజకవర్గాలకు రూ.130 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల�
Illegalky Occupying | రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్ అత్తాపూర్లో అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. జల మండలికి కేటాయించిన 6 ఎకరాల స్థలాన్ని కొదరు కబ్జా చేసి షెడ్లు వేసుకున్నారు.