జీవో 59 దరఖాస్తుల పరిశీలనకుగాను ప్రత్యేక బృందాలను జిల్లా కలెక్టర్ డి.అమయ్కుమార్ ఏర్పాటు చేశారు. ఆయా శాఖల జిల్లా అధికారులతోపాటు రెవెన్యూ సిబ్బందితో కూడిన 32 బృందాలను జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాటు చేశా�
తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఒక విజన్తో పని చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరంలోని పోతర్ల బాబయ్య ఫంక్షన్
చిన్నారుల్లో శారీరక, మానసిక ఎదుగుదలను నిరోధించే సూక్ష్మజీవులు (పరాన్నజీవులు) నులి పురుగులు. ఇవి పిల్లలు తీసుకున్న ఆహారం నుంచి పోషకాలను గ్రహించి వారిని శక్తి హీనులుగా మారుస్తాయి. దీంతో పోషకాహార లో పం, ఆకల�
విద్యార్థినుల సౌకర్యార్థం అధునాతన వసతులతో నిర్మాణం పూర్తైన కస్తూర్బాగాంధీ పాఠశాల నూతన భవనం ప్రారంభానికి సిద్ధమైనది. ఇబ్రహీంపట్నం సమీపంలోని నల్లకంచలో రాష్ట్ర ప్రభుత్వం రూ.2.05 కోట్లతో నూతనంగా నిర్మించి�
పనిదినంగా నవంబర్ రెండో శనివారం: ప్రభుత్వ ప్రకటన హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): వినాయక నిమజ్జనం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్తోపాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని ప్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లోని పలు చోట్ల బుధ, గురువారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్ష బీభత్సానికి చెరువులు, వాగులు, కుంటలు పొంగి ప్రవహిస్తున్నాయి.
యాచారం, సెప్టెంబర్7: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. యాచారం మండలంలోని మంథన్గౌరెల్లి గ్రామానికి చెందిన 30 మంది ఎమ్మెల్యే కిషన్ర�
59 జీవో కింద వచ్చిన దరఖాస్తుల వెరిఫికేషన్కు అధికారుల చర్యలు రెండు, మూడు రోజుల్లో విధివిధానాల ఖరారు ప్రత్యేక బృందాల ఏర్పాటుకు నిర్ణయం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 13,230 దరఖాస్తులు ఇప్పటికే జీవో 58 దరఖాస్తుల �
రంగారెడ్డి : ఈ నెల 25వ తేదీన ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. శస్త్ర చికిత్సలు నిర్వహించిన 27 మందిలో ముగ్గురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రయివేటు ఆస్�
ఆస్వాదించే హృదయం ఉండాలే గానీ.. ప్రకృతిలోని ప్రతీ దృశ్యం అద్భుతమే.. మేఘాలను చూసి పురి విప్పి నాట్యం చేసే నెమలి..అందంగా కట్టుకున్న గూళ్లపై హొయలు పోతున్న పక్షులు.. సీతాకోకలు..మంచు బిందువుల్లో తడిసిన పూల రెక్కల
రంగారెడ్డి : యాచారం మండలం కుర్మిద్దలో ఓ కొండచిలువ కలకలం సృష్టించింది. పొలంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభం ద్వారా కొండచిలువ తీగల పైకెక్కింది. తీగలను పెనవేసుకున్న కొండ చిలువను చూసి రైతులు ఆశ్చర్యాని�
మనకు పంటల తెలంగాణ కావాల్నా..? మంటల తెలంగాణ కావాల్నా? తేల్చుకోవాలని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని కొంగరకలాన్లో నిర్మించిన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టర