ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ఓ వైపు బోరుబావుల్లో నీటిమట్టం తగ్గడంతో వేసిన పంటలు ఎండుముఖం పట్టగా, మరోవైపు ఈదురుగాలులు, వడగండ్ల వర్షానికి చేతికొచ్చే సమయంలో పంట మొత్తం పాడైప�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విద్యుత్తు సరఫరా సమయానికి చేయకపోవడంతో పంటలకు నీరు సరిగా అందడంలేదు. భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. రోజురోజుకూ ఎండలు ముదురుతుండటంతో బోర్లు అడుగంటిపోతున్నాయి.
ఇబ్రహీంపట్నం మండలం, నాగన్పల్లి గ్రామంలోని సర్వే నంబర్ 189, 203లో నిరుపేదలకు ఇచ్చిన 60 గజాల ఇంటి స్థలాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కా రానికి చర్యలు తీసుకోవాలని శనివారం సీపీఎం ఇంటి స్థ�
రంగారెడ్డి జిల్లా యాచారం (Yacharam) మండలంలోని చింతపట్ల గ్రామానికి చెందిన రైతు ఇటికాల వెంకట్రెడ్డి తన పంటను కాపాడుకునేందుకు నిత్యం నానా అవస్థలు పడుతున్నాడు. తన పొలంలో నాలుగు బోర్లున్నపట్టికి తన సాగు ప్రశ్నా�
టమాట పంట రైతుల కంట కన్నీరు (Tomato Price) తెప్పిస్తోంది. దిగుబడి పెరిగి కష్ణాలు తీరుతాయని ఆశించిన రైతులు మార్కెట్లో ధరలు చూసి ఆవేదన చెందుతున్నారు. దాదాపు ఏడెనిమిది నెలల నుంచి టమాట ధర పతనమై రైతుల జీవితాల్లో తీవ్ర �
Rangareddy | కేశంపేట మండల పరిధిలోని తొమ్మిదిరేకుల గ్రామం మాజీ ఎంపీటీసీ నాగిళ్ల యాదయ్య మాతృమూర్తి లక్ష్మమ్మ(60) అనారోగ్యంతో బుధవారం సాయంత్రం మృతి చెందారు.
Kadtal | సకాలంలో పాల బిల్లులు రాకపోవడంతో పాడి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే పాల బిల్లులు చెల్లించాలని బీఆర్ఎస్ నేత చంద్రశేఖరెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటయ్య డిమాండ్ చేశారు.
Pharmacity | ఫార్మాసిటీ బాధిత రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించే పాదయాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ పిలుపునిచ్చార�
Shadnagar | షాద్నగర్ మున్సిపాలిటీలో వన్టైమ్ సెటిల్మెంట్ కింద ఆస్తి పన్ను చెల్లించే వారికి పన్ను వడ్డీ బకాయిలపై ప్రభుత్వం 90 శాతం రాయితీ ఇస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సునీతా రెడ్డి బుధవారం ప్రకటి�
Vikarabad | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సబ్బండ వర్గాలకు కష్టాలు మొదలయ్యా యి. అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన పాలకులు అన్ని వర్గాలను నట్టేట ముంచుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా సమస్యలు పూర్తిగా గాలికి వదిలేశారని బీఆర్ఎస్ (BRS) జిల్లా నాయకులు జంగయ్య ముదిరాజ్ అన్నారు. మండల పరిధిలోని దండమేలారం గ్రామంలో ఆయన మంగళవారం ప్రజా సమస్యలపై గ్రామంలో పర్యట�