Kandukuru | పని జరిగే ప్రదేశంలో ఉపాధి హామీ కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండుటెండలకు పనులు చేయలేక తల్లడిల్లిపోతున్నారు.
వేసవిలో గుక్కెడు నీరు దొరక్కా ప్రజలు అల్లాడుతుంటే కేశంపేట (Keshampeta) మండలంలోని తొమ్మిదిరేకుల గ్రామంలో మాత్రం రహదారిపై మిషన్ భగీరథ నీరు ఏరులైపారుతున్నది.
Shabad | గుర్తు తెలియని వ్యక్తులు వైన్ షాపులో చోరికి పాల్పడి, అందులో పడుకున్న వ్యక్తి అడ్డురావడంతో హత్య చేసిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లాలోని (Rangareddy) యాచారం-చరికొండ రోడ్డు ఎంతో అధ్వాన్నంగా మారింది. రోడ్డంతా అడుగడుగునా కంకరతేలి గుంతలమయంగా మారింది. సుమారు 11కిలో మీటర్ల మేర రోడ్డు బీటి కోట్టుకుపోయి కంకరతేలి దారుణంగా తయారైంది. �
Piram Cheruvu | గండిపేట మండలం పరిధిలోని పిరం చెరువు రోజురోజుకు ఆక్రమణలకు గురవుతుంది. ఆక్రమణదారులు రాత్రికి రాత్రి మట్టి కుప్పలు పోసి చదును చేస్తున్నారు. దీంతో పిరం చెరువు రోజురోజుకు కబ్జాకు గురువుతుంది.
Future City | రేవంత్రెడ్డి సర్కార్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో... గతంలో రంగారెడ్డి జిల్లాలో కలిసిన నాలుగు మండలాల పరిధిలోని గ్రామాలకు అన్యాయం జరగుతున్నదని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, �
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని మొదల్లగూడ శివారులో ఉన్న ఇంటర్నేషనల్ సింబయాసిస్ డీమ్డ్ వర్సిటీలో (Symbiosis university) విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఢిల్లీకి చెందిన షాగ్నిక్ వర్సిటీ హాస్�
Ground Water | భూగర్భజలాలు అడుగంటడంతో బోరుబావుల్లో నీరు ఇంకిపోతుంది. దీంతో చేతికందే దశలో ఉన్న వరిపంటను కాపాడుకునేందుకు అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు. అప్పులు చేసి కొత్తగా బోర్లు వేస్తున్నా, వ్యవసాయ బోరు బావ
మా ప్రాణాలు పోయినా సరే మా భూములు ఇచ్చేది లేదని రంగారెడ్డి జిల్లా రావిర్యాల, కొంగరకుర్దూ గ్రామాలకు చెందిన గ్రీన్ఫీల్డ్ రోడ్డు బాధిత రైతులు స్పష్టం చేశారు. తమ భూముల్లో రోడ్డు పనులు చేపడితే ప్రాణాలు ఫణంగ
Rangareddy | రంగారెడ్డి జిల్లాలో వర్షాభావ పరిస్థితులు అనుకూలించక చెరువులు పూర్తిగా ఎండిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ కింద జిల్లావ్యాప్తంగా చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టారు. అలాగే చెరువులకు �