Rangareddy | అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఈ నెల 5న మృత్యువాత పడ్డ గంప ప్రవీణ్ (Gampa Praveen)పార్థివ దేహం ఆదివారం మృతుని స్వగ్రామం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చేరుకుంది.
Water Problems | వేసవికాలం ప్రారంభంలోనే గ్రామంలో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. గ్రామాలకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయకపోవడంతో సమస్య తీవ్ర రూపం దాల్చుతుంది.
రంగారెడ్డి జిల్లాలో తాగు, సాగునీటికి ముప్పు ముంచుకొస్తుంది. జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోవటంతో ఎక్కడికక్కడే బోర్లు ఎండిపోతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే సుమారు 50శాతంకు పైగా బోర్లు ఎండిపో�
Dairy Farmers | పెండింగ్లో ఉన్న పాల బిల్లులు చెల్లించాలని పాడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ... పాడి రైతులు ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.
PEGEPL | రేవంత్ రెడ్డి సర్కారు అసమర్థత కారణంగా మరో కంపెనీ తెలంగాణ నుంచి తరలిపోతున్నది. దీన్ని తెలంగాణ పారిశ్రామిక వృద్ధికి మరో ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ‘ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆ పార్టీ కడ్తాల్ మండల ప్రధాన కార్యదర్శి చేగూరి మహేశ్ కలిశారు. మంగళవారం సాయంత్రం బీఆర్ఎస్ మండల కార్యకర్తలతో కలిసి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని
Shamshabad | ఎర్రచందనం ఎలా ఖరీదైన వస్తువువో ఆదే స్థాయిలో ఎర్రమట్టి ఖరీదైనది కావడంతో వ్యాపారులకు కాసులు కురిపిస్తుంది. కొంతకాలం నుంచి ప్రభుత్వ, అసైన్డ్, సీలింగ్ భూముల్లో దర్జాగా ఎర్రమట్టి తవ్వకాలు చేస్తు అక్�
చెడు వ్యసనాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉండాలని ఇబ్రహీపట్నం ఏసీపీ కేపీవీ రాజు సూచించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అస్మత్పూర్ గ్రామంలో మంగళవారం నాడు పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్, ఆన్లైన్ గేమ్ �
Agriculture | రంగారెడ్డి జిల్లాలో కరువు ఛాయలు అలుముకున్నాయి. వేసవి ఆరంభంలోనే అన్నదాతలకు కష్టాలు మొదలైనవి. జిల్లాలో వేసిన వరి పంట పొలాలు నీరు సరిపోక నిండిపోతున్నాయి
Namasthe Telangana | నమస్తే తెలంగాణలో ప్రచురితమైన 'తాగునీరు కలుషితం' అనే కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. మొయినాబాద్ గ్రామంలోని ఆశీర్ఖాన వెనుక భాగంలో మంచి నీటి బోరు చుట్టూ మురుగునీళ్లు చేరి బోరులోనికి వ
సంగారెడ్డి జిల్లాలోని ఉమ్మడి పుల్కల్ (Pulkal) మండల పరిధిలో బోర్లను నమ్ముకుని వరి నాట్లు వేసిన రైతులు తలలు పట్టుకుంటున్నారు. లో వోల్టేజీ కారణంగా మోటర్లు కాలిపోవడంతో యాసంగికి సాగు నీరందక రైతులు విలవిల్లాడుత�
Good Morning Manikonda | భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో మణికొండ మునిసిపాలిటీ పరిధిలో సోమవారం ‘గుడ్ మార్నింగ్ మణికొండ’ (Good Morning Manikonda)పేరుతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.
MLA Lakshma Reddy | ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Lakshma Reddy) పేర్కొన్నారు.