మతిస్థిమితం లేని వృద్ధురాలిపై ఓ యువకుడు లైంగికదాడికి యత్నించాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మాల్లో రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రంగారెడ్డి జిల్లా కేశంపేటలో (Keshampet) విషాదం చోటుచేసుకున్నది. విద్యుత్ ప్రమాదానికి గురై యువకుడు మృతిచెందాడు. తలకొండపల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన చెవిటి ప్రవీణ్ (28) టీఫైబర్ కేబుల్ నెట్వర్క్లో ప్రైవేట�
Kadtal | మండలంలో పేద కుటుంబాలకు చెందిన ఆడపడుచుల వివాహానికి ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ దశరథ్నాయక్ గురువారం పెండ్లి కానుకను అందజేశారు.
Plastic Ban | 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లు వాడితే రూ. 500 నుంచి రూ. 5 వేల వరకు జరిమానా విధిస్తామని కొత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ బాతు లావణ్య హెచ్చరించారు.
KCR | తెలంగాణ సాధన సారథి కేసీఆర్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ శ్రేణులు కన్నుల పండువగా జన్మదిన వేడుకలు జర�
Water | మాడ్గుల : మండల పరిధిలోని కొర్ర తండా గ్రామంలో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది కాలంగా అరకొర నీళ్లు మాత్రమే రావడంతో ఎన్నో క�
Ibrahimpatnam | ఇబ్రహీంపట్నం మార్కెట్యార్డులో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మార్కెట్కమిటీకి ఆదాయం పెంచడం కోసం రూ.1.25కోట్లతో నాటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి భూమిపూజ చేసి నిర్మాణం పూర్తిచేయించారు.
భూగర్భజలాలు అంతకంతకూ దిగజారిపోతూ నగరవాసులకు కలవరం పుట్టిస్తున్నాయి. మరింత పాతాళానికి చేరుకుంటూ ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని అపార్టుమెంట్లు, నివాసగృహాల్లో బోర్లలో నీటి మట్టం మరింత �
Mission Bhagiratha | మిషన్ భగీరథ( Mission Bhagiratha) మంచినీరు పైపు లీకేజీ అయి నెల రోజుల నుంచి నీళ్లు వృథాగా పోతున్నాయి. ఊరు మధ్యలో రోడ్డుపై నీరు ఏరులై పారుతున్నాయి. అయినా కూడా మిషన్ భగీరథ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస�
Rathotsavam | ఆరుట్ల గ్రామంలో వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా (Venugopala Swamy Rathotsavam)గురువారం ఉదయం వేణుగోపాలస్వామి రుక్మిణి,సత్యభామల రథోత్సవం కనుల పండుగగా ముందుకు సాగింది.