Athletic Competition | ఎల్బీనగర్, ఫిబ్రవరి 7( నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 11న ఉదయం7 గంటలకు 14 ఏండ్లు పైబడిన వారికి జూనియర్ అండ్ సీన
Rangareddy | రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేటలో గురువారం విషాదకర ఘటన చోటు చేసుకున్నది. హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో స్కూల్ వ్యాన్ కిందపడి నాలుగేళ్ల ఎల్కేజీ విద్యార్థి చనిపోయింది. బాలిక స్కూల్ వాహన�
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నందివనపర్తిలో (Nandiwanaparthy) గ్రామీణ విద్యార్థుల వికాసం కోసం జ్ఞానసరస్వతీ దేవాలయం నిర్మితమైంది. ఆయలం పూర్తిగా విద్యార్థుల భాగస్వామ్యంతోనే నిర్మించడం విశేషం. జిల్లాలోనే సరస�
సొంత ఊరికి ఏదైనా చేయాలనుకున్న ఆ వ్యక్తికి ఆలోచన వచ్చిందే అదునుగా తనకున్న వ్యవసాయ భూమిలో 20గుంటల భూమి ఆలయ నిర్మాణంకోసం కేటాయించాడు. తన శక్తి మేరకు సొంత డబ్బులను వెచ్చించి వెంకటేశ్వరస్వామి, అలివేముమంగ పద్�
Fire Accident | రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని రాయికల్లోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీలో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్�
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబందిత అధికారులు చర్యలు చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శనివారం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన
KTR | 37 రోజులు కాదు దమ్ముంటే 370 రోజులు జైల్లో పెట్టుకో.. భయపడేటోడు ఎవడూ లేడు అని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు.
KTR | రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలోనైనా వంద శాతం రుణమాఫీ అయిందని రాసిస్తే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
Rangareddy | చెరువులోకి కారు వేగంగా దూసుకెళ్లిన(Car plunges) ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడిన సంఘటన రంగారెడ్డి(Rangareddy) జిల్లా కేశంపేటలో చోటు చేసుకుంది.
Natu Kodi | నాటుకోడి సహజసిద్ధంగా పెరగడం.. పుష్కలమైన పోషకాలు ఉండటంతో వీటి మాంసానికి డిమాండ్ ఎక్కువ. ముఖ్యంగా ముఖ్యంగా సంక్రాతి పండుగ సందర్భంగా నాటుకోళ్లకు పుల్ గిరాకీ ఉంటుంది.
Rangareddy | రంగారెడ్డి(Rangareddy) జిల్లా జిల్లేడ్ చౌదరిగూడ మండల పరిధిలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. లాల్పహాడ్ నుంచి చౌదర్గూడ మండలం వెళ్తున్న ఆటో తుమ్మలపల్లి గేటు వద్ద ఒక్కసారిగా బోల్తాపడిం�
ఆర్టీఏ కార్యాలయాల్లో స్మార్ట్ కార్డులు గుట్టలుగా పేరుకుపోయాయి. వాహనదారులకు అందాల్సిన కార్డులు రెండు, మూడు నెలలు గడుస్తున్నా అందడం లేదు. తమ కార్డు ఎప్పుడొస్తుందోనని వాహనదారులు ఎదురుచూస్తున్నారు. కానీ
విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం.. వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి దుర్గం శ్రీను డిమాండ్ చేశా�