ఒక చారిత్రక తప్పిదం.. ఒక విలీనం.. 60 ఏండ్ల గోసకు కారణమైంది. కొట్లాడి తెచ్చుకుంటే స్వేచ్ఛావాయువులు లభించాయి. ఇప్పుడు గ్రేటర్లో మరో విలీనం కలకలం రేపుతున్నది. మరో విప్లవానికి శ్రీకారం చుడుతున్నది. కత్తి పక్కో
అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుండడంతోనే నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, తద్వారా ఎందరో తమ కుటుంబాలను కోల్పోతున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్
Chevella Road Accident | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. కూరగాయలు అమ్ముకుంటున్న వారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మ�
అప్పుల బాధ భరించలేక రంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలంలోని పెద్దమంగళారం గ్రామానికి చెందిన బల్వం సిద్ధాంతిగౌడ్ (48) వ్యవసాయం చేయ�
రాష్ట్రంలో చలి తీవ్రత (Cold Weather) రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లో రాష్ట్రంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్�
Telangana | రంగారెడ్డి జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టించింది. మాడుగుల మండలం నాగిల్లలో పలకరించేందుకు వచ్చిన బావమరిదిని బావ హత్య చేశాడు. దీంతో కోపోద్రోక్తులైన బంధువులు నిందితుడిని కొట్టి చంపారు.
ఫార్మా పల్లెలు నిర్మానుష్యంగా మారాయి.. లగచర్లలో జరిగిన రగడతో ఉదయం లేచింది మొదలు.. మళ్లీ తెల్లవారే వరకు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. పోలీసులు ఎప్పుడొచ్చి ఏం చేస్తారో.. ఎవరిని లాక్కెళ్తారోనని పల్�
Fire accident | కంసన్ హైజెన్ కేర్(Kansan haizen care industry) పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం(Fire accident )చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని కంసన్ హైజెన్ పరిశ్రమలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షెడ్డులో షార్ట్ సర్క్యూట్ క
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో విద్యార్థులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. దీంతో గురుకుల విద్యార్థులు (Gurukula Students) నిత్యం రోడ్లపైకి ఆందోళనలకు దిగుతున్నారు.
ఒకప్పటి తాగునీటి వనరైన మూసీ నది కాలుష్య కాసారంగా మారడానికి ఉమ్మడి ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణం. ఇండ్లు, పరిశ్రమలు, ఆసుపత్రుల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు, రసాయనాలు యథేచ్ఛగా మూసీలో కలుస్తున్నా నాటి పాలకు�
ఎన్నికలకు ముందు రంగారెడ్డి కలెక్టర్గా పోస్టింగ్ తీసుకున్న శశాంక బదిలీ అయ్యారు. నల్లగొండ కలెక్టర్గా ఉన్న నారాయణరెడ్డిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలోని చెరువులపై హైడ్రా ప్రత్యేక ఫోకస్ పెట్టింది. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువుల్లో ఎఫ్టీఎల్ విస్తీర్ణం, బఫర్జోన్ల విస్తీర్ణంను గుర్తించి ప్రత్యేకంగా మ్యాప్లను తయారుచేస్�