Ibrahimpatnam | ఇబ్రహీంపట్నం మార్కెట్యార్డులో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మార్కెట్కమిటీకి ఆదాయం పెంచడం కోసం రూ.1.25కోట్లతో నాటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి భూమిపూజ చేసి నిర్మాణం పూర్తిచేయించారు.
భూగర్భజలాలు అంతకంతకూ దిగజారిపోతూ నగరవాసులకు కలవరం పుట్టిస్తున్నాయి. మరింత పాతాళానికి చేరుకుంటూ ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని అపార్టుమెంట్లు, నివాసగృహాల్లో బోర్లలో నీటి మట్టం మరింత �
Mission Bhagiratha | మిషన్ భగీరథ( Mission Bhagiratha) మంచినీరు పైపు లీకేజీ అయి నెల రోజుల నుంచి నీళ్లు వృథాగా పోతున్నాయి. ఊరు మధ్యలో రోడ్డుపై నీరు ఏరులై పారుతున్నాయి. అయినా కూడా మిషన్ భగీరథ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస�
Rathotsavam | ఆరుట్ల గ్రామంలో వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా (Venugopala Swamy Rathotsavam)గురువారం ఉదయం వేణుగోపాలస్వామి రుక్మిణి,సత్యభామల రథోత్సవం కనుల పండుగగా ముందుకు సాగింది.
Priest Rangarajan | మొయినాబాద్ : రాముడి పేరుతో దౌర్జన్యం చేస్తే సహించేది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయ �
MLC Vani Devi | ప్రభుత్వం పురాతన దేవాలయాల అభివృద్ధి కృషి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి కోరారు. మండల పరిధిలోని పులిమామిడి గ్రామంలోని చీకటి వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడ�
Ayushman Bharat | ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య సేవలు ఎస్పల్లి సబ్సెంటర్లో బాగా నిర్వహిస్తున్నారని జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ కితాబునిచ్చింది. ఎస్బీపల్లి సబ్సెంటర్ను బుధవారం వర్చువల్గా జాతీయ నాణ్యతా ప్రమా�
Kadtal | లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయంలో జ్ఞానప్రసూనాంబ ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామం, అమ్మవారికి ఒడిబ
Yacharam | కొత్తపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో రథోత్సవం కనులపండువగా సాగింది. రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. స్వామివారిని దర్శించుకున్నారు.
LB Nagar | ఈ నెల 20 నుంచి 23 వరకు వికారాబాద్లో 34వ సబ్ జూనియర్ అంతర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల కోసం ఈ నెల 13న రంగారెడ్డి జిల్లా జట్టు ఎంపిక ఉంటుందని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం ర
John Wesley | రామరాజ్య ముసుగులో ఆలయ అర్చకులపై దాడులు చేయడం అప్రజాస్వామికమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకు�
Minister Sridhar Babu | మొయినాబాద్ : రామరాజ్యం పేరుతో అరాచకాలు సృష్టిస్తే సహించేది లేదని మంత్రి శ్రీధర్బాబు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగరాజన్పై దా