‘మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.. ఇండ్లు కోల్పోయే ఆక్రమణదారులకు నచ్చజెప్పండి..’.. అని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. బుధవారం రాజేంద్రనగర్ మండల రెవెన్యూ కార్యాలయంలోని మూ�
పరిగి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల నుంచి అరగంటకు పైగా వర్షం కురియడంతో పరిగి సమీపంలోని వాగు వరద నీటితో ప్రవహించింది.
అర్ధరాత్రి సమయంలో ఆకాశంలో డ్రోన్లు సంచరించడం యాచారం, మంచాల మండలాల్లో తీవ్ర కలకలం రేపుతున్నది. యా చారం మండలంలోని చింతపట్ల, మొండిగౌరెల్లి గ్రామాల్లో గత నాలుగు రోజులుగా ప్రతిరోజూ ఐదారు డ్రోన్లు ఆకాశంలో సం�
భూమిలేని నిరుపేదలకు గతంలో సర్కారు ఇచ్చిన భూములకు రెక్కలొచ్చాయి. సాగు చేసుకొని జీవనం సాగిస్తారని సదుద్దేశంతో ప్రభు త్వం ఇచ్చిన భూ ములు ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల ధనదాహానికి అడ్డాగా మారాయి.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదికలను వెంటనే సమర్పించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ
‘మా గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయవద్దు’ అంటూ.. ఘాన్సీమియాగూడ గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మేరకు బుధవారం ఎంపీడీవో సూపరింటెండెంట్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ..
పాలమాకు ల కస్తుర్బాగాంధీ హాస్టల్ విద్యార్థినులకు ప్రభు త్వం అండగా ఉంటుంద ని రాష్ట్ర ఐటీశాఖ మం త్రి శ్రీధర్బాబు హామీఇ చ్చా రు. మండలంలోని పాలమాకుల కస్తుర్బాగాంధీ హాస్టల్ను స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్గ
జిల్లావ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించార�
Harish Rao | ప్రభుత్వ పట్టింపులేని తనం, అధికారుల నిర్లక్ష్యం.. గురుకుల విద్యార్థులకు శాపమవుతున్నది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. పురుగుల అన్నం, కారం మెతుకులు తినలేక చిన్నారులు అ
Rangareddy | కంటికి రెప్పలా కాపాడి పెంచి పోషించిన తండ్రిపై డబ్బుల కోసం కిరాతకంగా దాడి చేసి హత్య (Murder)చేసిన కన్న కొడుకు, ఇద్దరు కూతుర్లకు యావజ్జీవ(Life sentence) కారాగార జైలుశిక్ష రూ.5వేల జరిమానా విధిసూ రంగారెడ్డి జిల్లా 8వ అ�
Spoorthy Reddy | నల్లా కనెక్షన్ కోసం లంచం తీసుకుంటూ పట్టుబడిన మణికొండ జలమండలి మేనేజర్ స్పూర్తిరెడ్డిని అధికారులు అరెస్టు చేశారు. కొత్త నల్లా కనెక్షన్ కోసం రూ.30వేలు లంచం తీసుకుంటుండగా మేనేజర్ను పట్టుకున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షం కారణంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈవోలు ఆదేశాలు జారీచేశారు.