సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం తన న్యాయవాదితో కలిసి బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి వెళ్లగా, అధికారులు ఏడు గంటలపాటు విచారించారు. భూదాన్ భూముల బదిలీకి సం�
హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. శాంతిభద్రతలు లేని ప్రాంతంలో పెట్టుబడులు రావని, తెలంగాణలో పోలీసులు శాంత
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన అన్యాయం, మోసంపై వారికి అండగా ఉండి పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరించనుంది. రేవంత్ సర్కార్ పెట్టుబడి సాయానికి ఎగనామం పెట్టడం, రుణమాఫీలోనూ కొర్రీలు పెట్టి �
వ్యర్థాల నిర్వహణలో జీహెచ్ఎంసీ అభాసుపాలవుతున్నది. అధికార పార్టీ కార్పొరేటర్లే బల్దియా విధానాలను తప్పుపడుతున్నారు. పారిశుధ్య నిర్వహణలో అక్రమాల కట్టడిలో వైఫల్యం చెందిన యంత్రాంగం..
హైదరాబాద్లో ఐటీ (IT Raids) అధికారులు మరోసారి సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్తోపాటు రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఏకకాలంలో 30 చోట్ల దాడులు చేశారు. కొల్లూరు, రాయదుర్గం, ఐటీ కారిడార్లోని విజయవా�
జిల్లాలో మున్సిపల్ పరిధిలో డ్రోన్తో సర్వే చేసి మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తునట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేశ్, మున్సిప�
Rangareddy | రంగారెడ్డి జిల్లాలో(,Rangareddy) విషాదం చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంకున్న భర్త(Husband )తనువు చాలించాలని నిశ్చయించుకున్నాడు. దీంతో బలవన్మరణానికి(Commits suicide) పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయ�
ఇబ్రహీంపట్నం సాంఘిక సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను సోమవారం రాత్రి రంగారెడ్డి కలెక్టర్ శశాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాత్రి 10 గంటలకు ఆయన రెసిడెన్షియల్ పాఠశాలకు చేరుకున్నారు.
మండలంలోని మాల్ మార్కెట్లో ప్రతి మంగళవారం పెద్దఎత్తున సంత జరుగుతుంది. నాగార్జునసాగర్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై.. రంగారెడ్డి, నల్గొండ జిల్లాల సరిహద్దులో ఉండటంతో అది అంచెలంచెలుగా వాణిజ్య కేంద్రంగా ఎద
రాజధానిలో మూసీ నది (Musi River) పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు సర్వే చేస్తున్నారు. మూడు జిల్లాల పరిధిలో మొత్తం 25 ప్రత్యేక సర్వే బృందాలు పర్యాటిస్తున్నాయి. హైదరాబా�
‘మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.. ఇండ్లు కోల్పోయే ఆక్రమణదారులకు నచ్చజెప్పండి..’.. అని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. బుధవారం రాజేంద్రనగర్ మండల రెవెన్యూ కార్యాలయంలోని మూ�
పరిగి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల నుంచి అరగంటకు పైగా వర్షం కురియడంతో పరిగి సమీపంలోని వాగు వరద నీటితో ప్రవహించింది.