లారీ డ్రైవర్ నిర్లక్షానికి నిండు ప్రాణం బలైంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు వై జంక్షన్ వద్ద ఓ డీసీఎం యూటర్న్ తీసుకుంటున్నది. అదే సమయంలో పైపుల లోడుతో వస్తున్న కంటైనర్ డ్రైవర్ దగ్గరికి వచ్చిన తర్వాత ద
అవినీతి అక్రమాలకు కేరాఫ్గా మారిన జిల్లా మత్స్యశాఖ ప్రతిష్ట రోజురోజుకూ మసకబారుతున్నది. మూడు నెలల వ్యవధిలోనే జిల్లా మత్స్యశాఖలో ఇద్దరిపై వేటు పడింది. మత్స్య సహకార సంఘాల ఏర్పాటు మొదలుకొని సభ్యత్వాల జారీ
మూడు తరాల నుంచి కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న భూమిని బోగస్ డాక్యుమెంట్లతో మ్యుటేషన్లు, సక్సెషన్లు చేసుకుంటూ నిజమైన రైతును ఆగం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో ఇలాంటి ఘటనే జరిగింది.
Fire Accident | షాద్నగర్లోని ఓ ప్రైవేటు కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికీలలు ఎగిసిపడడంతో కార్మికులు, సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు.
Road accident | బైక్ను లారీ(Lorry) ఢీకొట్టడంతో(Road accident) ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా(Rangareddy) కొత్తూరు పోలీస్ స్టేసన్ పరిధిలోని వై జంక్షన్ సమీపంలో శుక్రవారం జరిగింది. కొత్తూరు సీఐ నరసింహారావు వివరాల ప్ర
Liquor Destroyed | రంగారెడ్డి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పరిధిలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిల్స్ను శనివారం ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు.
RSP | వాట్సప్ గ్రూప్ నుండి తొలగించారని ఇద్దరు యువకులను బీజేపీ నేతలు కత్తులతో పొడిచి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు.
Ibrahimpatnam pond | స్నేహితులతో సరదగా గడిపేందుకు చెరువు వద్దకు వెళ్లిన ఓ యువకుడు చెరువులో పడి గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది.
Shadnagar | రంగారెడ్డి జిల్లా షాద్నగర్ వాసి అరటి అరవింద్ యాదవ్(30) ఆస్ట్రేలియాలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. షాద్నగర్ బీజేపీ నాయకుడు అరటి కృష్ణ ఏకైక కుమారుడు అరవింద్.. ఉద్యోగ రీత్యా సిడ్నీలో
సాగులో విప్లవాత్మక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ నాబార్డ్ డిప్యూటీ మేనేజర్ దీప్తి సునీల్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవి�
విద్యా సంవత్సరం ప్రారంభంలోపు అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పూర్తి చేయాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. మండల పరిధిలోని చందానగర్ జిల్లా పరిషత్, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో జరుగుతున్న ‘అమ్మ ఆదర్శ పాఠశా
Heat Wave | మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలో వడదెబ్బకు రెండు టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ చెరువుపై ఆధారపడి రెండు వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని, చేపలను బతికించుకోవడం కోసం నీటి కొరత ఉన్నప్పటికీ కష్టప�