ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వడగండ్ల వాన బీభ త్సం సృష్టించింది. శుక్ర, శనివారాల్లో కురిసిన వానకు మామిడికాయలు నేలరాలాయి, పంటలు దెబ్బతిన్నాయి, విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. ఇంటి పై కప్పు రేకులు లేచిపోయ
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరితహారం (Haritha Haram) కార్యక్రమం కింద నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడుతూ పదేండ్లపాటు పకృతి రమణీయతను సంతరించుకున్నది.
సూర్యాపేట జిల్లాలో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశానికి హాజర య్యేందు కు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు తూప్రాన్పేట్ సమీపం�
Fourth City | రాష్ట్ర ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరిట రైతుల వద్ద బలవంతంగా భూసేకరణ చేస్తుందని సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య తెలిపారు.
Turkayamjal | బస్ బేలను సాధారణంగా ప్రయాణికులు ఆర్టీసీ బస్సును ఎక్కడానికి, దిగడానికి వీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే పలు చోట్ల బస్ బేలను ఆటోలు అక్రమిస్తుండడంతో బస్సులను నడ్డిరోడ్డులో నిలపాల్సిన పరిస్�
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో (Shadnagar) బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మను ధ్వంసం చేసేందుకు దుండగులు యత్నించారు. మంగళవారం రాత్రి షాద్నగర్ మున్సిపాలిటీలోని ఫారూఖ్ నగర్ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఏర్పాటు
పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏ ర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, పదో తరగతి పరీక�
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ (Turkayamjal) ప్రధాన రహదారిపై రోజు రోజుకు వాహనాల రద్ది పెరుగుతున్నది. దీంతో రోడ్డు దాటాలంటే పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు దాటుకున్న క్రమంలో పలువురు ప్రమాదాల
సాగు నీళ్లు లేక రైతు కన్నీరు పెడుతున్నాడు. వేసిన పంటలు కండ్ల ముందే ఎండిపోతుంటే గుండెలు బాదుకుంటున్నాడు. పొట్టకు వచ్చిన వరి పంటకు నీళ్లు లేక పశువులకు వదిలేశాడు.