Kothuru | ఓ బాలికపై అత్యాచారానికి యత్నించిన ఇద్దరిని కొత్తూరు పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంజర్లలో చోటు చేసుకుంది.
యాచారం నుంచి మేడిపల్లి వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. సుమారు రూ. 5.5 కోట్ల పంచాయతీ నిధులతో రోడ్డు వెడల్పు చేసి బీటీ వేసేందుకు శ్రీకారం చుట్టారు. దీనికోసం గత మార్చిలో రోడ్డు వి�
అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మినీ టీచర్స్కు మే నెల సెలవులను వెంటనే నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ గురువారం సీఐటీయూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Fire Accidents | అగ్ని ప్రమాదాలపైన ప్రతి ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలన్నారు చేవెళ్ల ఫైర్స్టేషన్ ఎస్ఎఫ్వో రవీందర్ రెడ్డి. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఎఫ్వో రవీందర్ రెడ్డి. సూచించారు.
బద్రునాయక్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తండాకు చేరుకొని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదాద్చారు.
మహానగరానికి అతి చేరువలో ఉన్న శంకర్పల్లి పరిధిలో ప్రభుత్వ స్థలాలు, చెరువులకు రక్షణ కరువైంది. శంకర్పల్లి మండల పరిధి దొంతాన్పల్లి గ్రామ పంచాయతీలో ఉన్న తుర్క చెరువు (Turka Cheruvu) అక్రమణలకు గురై రోజురోజుకు కుచి�
Rangareddy | కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. ఇచ్చిన హామీలపై రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రశ్నిస్తే.. తట్టుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష నేతలపై దాడులకు పాల్పడుతూ �
Nandigama | పని కల్పిస్తామని ఇద్దరు మహిళలను తీసుకెళ్లి బంగారం, నగదు దొంగిలించారు. ఈ ఘటన మంగళవారం కొత్తూర్, నందిగామ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటుచేసుకుంది.
Tragedy | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో తీవ్ర విషాదం నెలకొంది. ఆడుకుంటుండగా కారు డోర్ లాక్ పడటంతో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.