ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి. అంజయ్య ఆరోపించారు. సోమవారం మండలంలోని మాల్ గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి మహాధర్నా క�
దాదాపు 21 ఏళ్ల తర్వాత పాత మిత్రులు మళ్లీ కలుసుకున్నారు. 2003-04 సంవత్సరంలో శంకర్పల్లి మండల పరిధి దోబీపేట్ (మహాలింగపురం) గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు గెట్ టుగెదర్ చేసుకు�
get together | చేవెళ్ల రూరల్, మే 25: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పర్వేద జడ్పీహెచ్ పూర్వ విద్యార్థులు 20 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. 2005- 06 పదో తరగతి బ్యాచ్ కు చెందిన విద్యార్థులు తాము చదువుకున్న స్కూల్
Red velvet mite | ఆరుద్ర కార్తె అనగానే ప్రతి ఒక్కరికి టక్కున గుర్తుకొచ్చేది అందరూ రైతు మిత్రులుగా భావించే ఆరుద్ర పురుగులు. అలాంటి ఆరుద్ర కార్తెలో కనిపించే ఆరుద్ర పురుగులు ఈ సారి ముందే దర్శనమిచ్చాయి.
Indiramma houses | కాంగ్రెస్ ప్రభుత్వం అర్భాటంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో నిరుపేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కడ్తాల్ మాజీ సర్పంచ్ లక్షీనర్సింహారెడ్డి విమర్శించారు.
Tribal protests | శంకర్పల్లి మండలం కొండకల్, వెలిమెల తండా శివారులోని గిరిజనులు తమ 80 ఎకరాల బిలాదాకల భూముల ఆక్రమణలపై చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 135వ రోజుకు చేరాయి.
Deer dies |
హైదరాబాద్- శ్రీశైలం రహదారిపై మండల పరిధిలోని రాచులూరు గేటు సమీపంలో గల పెద్దమ్మ గుడి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో జింక అక్కడికక్కడే మృతి చెందింది.
Road Accident | యాచారం మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు గిరిజన యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
Ibrahimpatnam | ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్గూడ నుంచి కందుకూరు మండలంలోని రాచులూరు గ్రామం వరకు రోడ్డు పనులు విస్తరించేందు కోసం గత ప్రభుత్వ హాయాంలో సీఆర్ఐఎఫ్ నిధులు రూ.30కోట్లు విడుదల చేయించారు.
Shabad | రైతులు పంటల సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ సతీశ్, శ్రీనివాస్రెడ్డి, శీరిషా అన్నారు.
Gurukul intermediate colleges | సాంఘిక సంక్షేమ శాఖలోని 12 గురుకుల ఇంటర్మీయట్ కళాశాలల ఎత్తివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కేవై ప్రణయ్ డిమాండ్ చేశారు.