Yoga | విద్యార్థులు యోగాపై ఆసక్తి పెంచుకోవాలని షాబాద్ ఎంపీడీవో అపర్ణ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం షాబాద్ మండల పరిధిలోని పోతుగల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన యోగా దినోత్సవంలో ఆమె ప
Indiramma House | తాటి కమ్మలతో వేసుకున్న పూరి గుడిసెలో ఉంటున్నప్పటికీ ఇతనికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు. అందుకు కారణం బిజెపి పార్టీలో కార్యకర్తగా ఉన్నాడని ఉద్దేశంతో.
కొత్తగూడ గ్రామంలో అంగన్వాడీ భవనం నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు సూపర్వైజర్ ఇందిర తెలిపారు. ఈ విషయంలో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Chevella | నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చేవెళ్ల వ్యవసాయ అధికారి శంకర్ లాల్ ఫర్టిలైజర్ షాపు యజమానులను హెచ్చరించారు.
Rangareddy | జీవాలకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని రేగడిదోస్వాడ పశువైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని రేగడిదోస్వాడ గ్రామంలో గొర్రెలకు, మేకలకు చిట
రంగరెడ్డి జిల్లాలో పలు మండలాలకు చెందిన రైతులకు రైతు భరోసా (Rythu Bharosa) నిధులను ప్రభుత్వం నిలిపివేయడంపై రైతులు మండిపడుతున్నారు. జిల్లాలోనిదాదాపు 9 మండలాల రైతుల ఖాతాలో రైతు భరోసా జమకాలేదు.
అంగన్వాడీల ద్వారా అందజేస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని కేశంపేట ఇంచార్జి ఎంపీడీవో కిష్టయ్య అన్నారు. కేశంపేట మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో
Raviryal | రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామంలో గల సర్వేనెంబర్ 289లోని సుమారు వంద ఎకరాలపై ప్రభుత్వ కన్ను పడింది. ఈ భూమి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అతిసమీపంలో ఉండటం వలన ఈ భూమి �
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని చింతకుంటపల్లి గ్రామంలో మూడెకరాల ప్రభుత్వ భూమి(పలుగు రాయి)ని కాంగ్రెస్ నాయకుడు కబ్జా చేశాడని గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు రమేశ్యాదవ్ ఆరోపించారు. కబ్�
Road Accident | యాచారం మండలం మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Rangareddy | నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ శాస్త్రవేత్తలు శ్రీనివాస్, రాజేశ్వర్ నాయక్, కిరణ్ కుమార్ లు అన్నారు.
చేవెళ్ల పట్టణ కేంద్రంలోని పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థులకు గత మూడు నెలలుగా స్టైఫండ్ ఇవ్వడం లేదని సోమవారం కళాశాల ముందు ధర్నా నిర్వహించారు.
Rangareddy | తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి కమ్మగూడ బస్తీ దవాఖానలో గత రెండు సంవత్సరాలుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేసిన రమావత్ సరోజను ఉద్యోగానికి రావొద్దంటూ ఇటీవల బస్తీ దవాఖాన డాక్టర్లు చెప్పడంతో ఆమ�